26.2 C
Hyderabad
May 19, 2024 21: 25 PM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

ప్రాధాన్యత సంతరంచుకున్న ఆవిర్భావ వేడుకలు

Bhavani
గతంలో ఎన్నటికంటే ఈ సంవత్సరం రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు ప్రాధాన్యత పెరిగింది. ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా మాత్రమే జరిగిన వేడుకలు ఈసారి 21 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నాయి. అన్ని...
Slider ప్రత్యేకం

వడగాలులతో అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS
ఏపీ లో నేడు 84 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 130 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది....
Slider ప్రత్యేకం

ఎంసెట్ ఫలితాల్లో బిసీ గురుకుల విద్యార్థుల విజయఢంకా

Satyam NEWS
ఎంసెట్ 2023 ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాపూలే  బిసీ గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి విజయఢంకా మోగించారు. ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ పరీక్షలో అగ్రికల్చర్ విభాగంలో అత్యధిక మంది విద్యార్థులు...
Slider ప్రత్యేకం

ఏకమవుతున్న పార్టీలు

Bhavani
పార్లమెంటు కొత్త భవనం ఓపెనింగ్ కొన్ని పార్టీల మధ్య విభజనకు, మరికొన్ని పార్టీల మధ్య ఐక్యతకు దారితీసింది. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ సహా 19 పార్టీలు ఒక్కటయ్యాయి. కానీ అందులో బీఆర్ఎస్ లేదు....
Slider ప్రత్యేకం

జో బిడెన్ హత్యకు తెలుగువాడి కుట్ర

Satyam NEWS
అమెరికా అధ్యక్షుడు జోబైడన్‌ హత్యకు కుట్ర జరిగింది. ఆ కుట్ర చేసింది తెలుగు యువకుడు సాయివర్షిత్‌ అని పోలీసులు అంటున్నారు. అమెరికాలోని మిస్సోరి స్టేట్‌లో ఉంటున్న సాయి వర్షిత్‌ ఈ దుశ్చర్య కు పాల్పడ్డాడని...
Slider ప్రత్యేకం

76 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నా ఉలుకుపలుకు లేదు

Satyam NEWS
రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక కర్షక, కాంట్రాక్టు  ఉద్యోగులు 76 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉలుకు పలుకు లేకపోవడం దుర్మార్గమని ఏ పి...
Slider ప్రత్యేకం

సి ఎస్ బి ఐఏఎస్ అకాడమీ జయకేతనం

Bhavani
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూ.పి.ఎస్.సి) సివిల్స్ సర్వీసెస్ ఫైనల్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. ఈరిజల్ట్స్ లో హైదరాబాద్ లోని “సి.ఎస్.బి ఐఏఎస్ అకాడెమీ”మరోసారి విజయకేతనం ఎగురవేసింది. సివిల్స్...
Slider ప్రత్యేకం

జగన్ ప్రభుత్వంపై మోదీ అసాధారణ ప్రేమ

Satyam NEWS
జగన్ ప్రభుత్వంపై మోదీ ప్రభుత్వం అసాధారణ ప్రేమ కురిపించింది. 2014-15 రెవెన్యూ లోటు కింద ఒకేసారి రూ.10,461 కోట్ల నిధులు మంజూరు చేసింది. రెవెన్యూ లోటు భర్తీ కోసం ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం...
Slider ప్రత్యేకం

జగన్ ప్రభుత్వంపై ఉద్యోగుల తిరుగుబాటు

Bhavani
వై ఎస్ జగన్ ప్రభుత్వంపై ఉద్యోగులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తమ డిమాండ్లు నెరవేర్చడం అటుంచి కనీసం ఒకటో తారీకు నాటికి జీతాలు ఇవ్వడంలో కూడా జగన్ ప్రభుత్వం విఫలం కావడంతో ఇంత కాలం...
Slider ప్రత్యేకం

మే 27 న హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో యోగా కార్యక్రమం

Satyam NEWS
యోగా అనేది ఏ మతానికో .. సంస్కృతికో సంబంధించినది కాదని, ప్రతి మనిషి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచేందుకు యోగా ఒక సాధనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ...