ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డి ...
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి హత్య కేసులో సీబీఐ వేగంగా అడుగులు వేస్తున్నది. బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన అనంతరం అక్కడ రక్తం...
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య చేసులో సీబీఐ విచారణ జోరుగా సాగుతున్నది. కడప కేంద్ర కారాగార అతిథి గృహం, పులివెందుల ఆర్.అండ్.బి...
ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, రాష్ట్ర మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సమాచారం సీబీఐ కి చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ దిశగా...
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక అరెస్టులు జరిగినట్లు తెలిసింది. ఎర్రం గంగిరెడ్డి ని సీబీఐ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది....
ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరికో ఉచ్చు బిగుసుకుంటున్నది. సీబీఐ అధికారుల దూకుడు చూస్తుంటే వారికి కీలక ఆధారాలు...
ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు విజయసాయిరెడ్డిని సీబీఐ పిలిచి విచారణ జరపాలని వైఎస్ఆర్...
జడ్జిలను తిట్టిన, కొట్టిన కేసుల్లో కూడా స్పందించడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లో సీబీఐ అడుగు ముందుకు వేసింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు...
కడప జిల్లా పులివెందుల లో వివేకా హత్య కు ఉపయోగించిన ఆయుధాల కోసం ఆదివారం 12 గంటలుగా అన్వేషణ కొనసాగుతున్నది. పులివేందుల రోటరీపురం వాగులో మురికి నీరు పూర్తిగా తొలగించి సాగిస్తున్న అన్వేషణ ఇంకా...
ఒక కేసు కీలకమైన దర్యాప్తు స్థాయిలో ఉన్నది…. ఇంకో కేసు లో అఫిడవిట్ దాఖలు చేయాలి…. ఈ రెండు కేసుల్లో సీబీఐ వ్యవహరిస్తున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి...