36.2 C
Hyderabad
May 7, 2024 14: 48 PM

Tag : CBI Enquiry

Slider పశ్చిమగోదావరి

తాడేపల్లిగూడెం రిజిస్ట్రేషన్ కుంభకోణంలో పెద్దతలకాయలు

Satyam NEWS
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో జరిగిన రిజిస్ట్రేషన్ స్కామ్ పై సీబీఐ దృష్టి సారించింది. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన కొందరు ప్రముఖులపై కూడా సీబీఐ కన్నేసినట్లు తెలిసింది. తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డుల...
Slider కడప

సీబీఐ అధికారిపైనే కేసు పెట్టిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు

Satyam NEWS
ఒక హత్య కేసును పరిశోధించే పోలీసు అధికారిపై కేసులు పెట్టవచ్చా? ఏమో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దర్యాప్తు అధికారులపైనే కేసులు పెడుతుంటారు. వైయస్ వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ...
Slider ప్రత్యేకం

పంచ్ ప్రభాకర్ ను ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారు?

Satyam NEWS
పంచ్ ప్రభాకర్ ను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని సీబీఐని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిలదీసింది. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసుపై నేడు ఏపి హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా యూట్యూబ్ పై...
Slider కడప

ఢిల్లీ నుంచి కడప వచ్చిన సీబీఐ డీఐజీ

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు మరింత దూకుడు పెంచేందుకు చర్యలు చేపట్టారు. వివేకా హత్య...
Slider ప్రత్యేకం

ఏపి డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Satyam NEWS
ప్రభుత్వ జీతం తీసుకుంటూ న్యాయమూర్తులను తిట్టిన వారిని గుర్తించిన సీబీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులపై అసభ్య కామెంట్లు చేసి సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేసిన కేసులకు సంబంధించి పలువురు ప్రముఖుల చుట్టూ...
Slider ప్రత్యేకం

సిఎం జగన్ పై సుప్రీంలో రఘురామ కొత్త పిటిషన్

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విచారణ త్వరగా పూర్తి చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్...
Slider కడప

వివేకా హత్య కేసులో కీలక మలుపు: ఉమాశంకర్‌రెడ్డి అరెస్టు

Satyam NEWS
మాజీ మంత్రి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. రోజువారీగా 95 రోజుల నుంచి దర్యాప్తు చేస్తోంది. తాజాగా, ఈకేసులో సీబీఐ అధికారులు మరో నిందితుడిని...
Slider కడప

బాబాయి హత్య కేసులో జగన్ మేనమామ కు సీబీఐ విచారణ

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో సీబీఐ తన విచారణ కొనసాగిస్తున్నది. ఈ హత్య కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి...
Slider ప్రత్యేకం

రాజశేఖర్ రెడ్డిపై చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ

Satyam NEWS
న్యాయమూర్తులపై అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు దర్యాప్తు చేసిన సీబీఐ నేడు చార్జిషీట్ దాఖలు చేసింది. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణ ఉన్న లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి పై గుంటూరు...
Slider సంపాదకీయం

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు గడ్డుకాలం దాపురించిందా?

Satyam NEWS
కమ్ముకొస్తున్న కేసులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి గడ్డకాలం దాపురిస్తున్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తల్లడిల్లుతున్నారు. ముందుగా సీబీఐ కేసులు విచారణకు స్వీకరించాలని, ఆ తర్వాతే ఈడీ కేసులు...