26.7 C
Hyderabad
May 16, 2024 09: 34 AM

Tag : CBI Enquiry

Slider ముఖ్యంశాలు

న్యాయమూర్తులపై వ్యాఖ్యలు చేసిన రాజశేఖరరెడ్డి అరెస్టు

Satyam NEWS
న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక వ్యక్తిని ఎట్టకేలకు అరెస్టు చేశారు. కడప జిల్లాకు చెందిన లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై తీవ్ర ఆరోపణలు చేశాడు. దీనిపై హైకోర్టు సుమోటోగా కేసు...
Slider కడప

వివేకా హత్య కేసులో మళ్లీ సీబీఐ విచారణ ప్రారంభం

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నేటి నుంచి సీబీఐ మళ్లీ విచారణ ప్రారంభం అయింది. 6 మందితో కూడిన సీబీఐ...
Slider సంపాదకీయం

నిన్నెవరు చంపారో నువ్వే వచ్చి చెప్పు వివేకా

Satyam NEWS
వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ కూడా పరిష్కరించలేకపోవడానికి కారణం ఏమిటి? పెద్ద పెద్ద కేసుల్ని చిటికలో పరిష్కరించే సామర్ధ్యం ఉన్న సీబీఐ వై ఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసును పట్టించుకోవడం లేదంటే...
Slider ముఖ్యంశాలు

వైసీపీ ప్రభుత్వం ఉన్నా మాకు న్యాయం జరగలేదు

Satyam NEWS
దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడికే న్యాయం జరుగకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి ? అని ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి, దారుణ హత్యకు గురైన వై ఎస్ వివేకానందరెడ్డి కుమార్తె. రెండు సంవత్సరాలు...
Slider ముఖ్యంశాలు

జంట హత్యల కేసును సిబిఐకి అప్పగించాలి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Satyam NEWS
పెద్దపల్లి జిల్లాలో  జరిగిన హై కోర్ట్ అడ్వకేట్ దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. నకిరేకల్ నియోజకవర్గం నార్కెట్ పల్లి గ్రామ శివారులో...
Slider కడప

ఇళ్ల పట్టాల కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరపాలి

Sub Editor
ఇళ్ల ప‌ట్టాల‌లో రూ. 4వేల కోట్ల కుంభ‌కోణంపై వెంట‌నే సిబిఐ ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తూ క‌డ‌ప జిల్లా తేదేపా అసెంబ్లీ ఇన్‌చార్జీ అమీర్‌బాబు డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ నివాసంలో ఏర్పాటు...
Slider ముఖ్యంశాలు

న్యాయమూర్తులపై అసభ్య పోస్టింగ్ లు: రంగంలోకి సీబీఐ

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిపై సీబీఐ దర్యాప్తు ప్రారంభం అయింది. హైకోర్టు ఆదేశాలతో 12 కేసులను విశాఖలో సీబీఐ రిజిస్టర్ చేసింది. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు...
Slider జాతీయం

బాబ్రీ విధ్వంసం కేసును కొట్టేసిన లక్నో సీబీఐ కోర్టు

Satyam NEWS
బాబ్రీ మసీదు కూల్చి వేత ఒక కుట్ర ప్రకారం జరిగింది ఆరోపిస్తూ దాఖలైన కేసును సీబీఐ కోర్టు కొట్టివేసింది. స్పెషల్ సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఎస్ కె యాదవ్ బాబ్రీ మసీదు కూల్చివేత కేసులోని...
Slider కడప

వివేకానందరెడ్డి హత్యలో కీలక సాక్ష్యాలు లభ్యం

Satyam NEWS
రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, కడప మాజీ పార్లమెంటు సభ్యుడు వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్నది. జిల్లా కేంద్ర కారాగారం కేంద్రంగా రెండవ...
Slider ముఖ్యంశాలు

అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు రంగం సిద్ధం

Satyam NEWS
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని రథం కాలిపోయిన సంఘటనపై సీబీఐ దర్యాప్తును కోరాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. కేసు దర్యాప్తును ఏపీ పోలీసు...