క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధికి కృషి
క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం...