24.7 C
Hyderabad
May 18, 2024 22: 53 PM

Tag : CITU Hujurnagar

Slider నల్గొండ

ఫార్ బాయిల్డ్ రైస్ మిల్ డ్రైవర్స్ వేతన ఒప్పంద చర్చలు సఫలం

Satyam NEWS
గత కొన్ని నెలలుగా వేతన చర్చలలో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగిస్తూ రైస్ మిల్లు కార్మికులకు,యజమానులకు ఒప్పందం కుదిరింది. శనివారం సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పొద్దుపోయే వరకు రైస్ మిల్లు యజమానులు,యూనియన్ నాయకులు...
Slider నల్గొండ

శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని రైస్ మిల్లు యాజమాన్యాన్ని కోరిన కార్మికులు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రైస్ మిల్లులలో పనిచేసే డ్రైవర్ల వేతనాలు పెంచేందుకు నేడు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషిపతి,టీఆర్ఎస్ కె.వి నియోజకవర్గ అధ్యక్షుడు...
Slider నల్గొండ

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను భారతీయ ప్రజలు వ్యతిరేకించాలి

Satyam NEWS
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ఆపాలని దేశవ్యాప్తంగా 2 రోజులు సమ్మె విజయవంతమైందని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సమ్మెకి మద్దతుగా మున్సిపల్...
Slider నల్గొండ

బ్యాంకుల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా CITU ర్యాలీ

Satyam NEWS
భారతదేశ ప్రజల ఆస్తిని ప్రైవేటీకరణకు గురి కాకుండా దేశవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్ళిన బ్యాంకు ఉద్యోగులు, వంద రోజులకు పైగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న రైతు సంఘాలకు సిఐటియు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి...
Slider నల్గొండ

మన భారతదేశ సంపద మనమే కాపాడుకోవాలి

Satyam NEWS
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రైవేటీకరణ దూకుడుగా అమలు చేస్తుందని,బ్యాంకులు, ఎల్ ఐ సి, రైల్వే తో పాటు మరికొన్నింటిని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో ఉద్యోగ సంఘాలు తీసుకున్న ఉద్యమాల్లో కార్మికవర్గం పెద్ద ఎత్తున...
Slider నల్గొండ

CITU ఆధ్వర్యంలో మహిళలకు సన్మానం

Satyam NEWS
మహిళలకి 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడంలో అన్ని రాజకీయ పార్టీలు విఫలం చెందాయని,అధికారంలో ఉన్న పార్టీలు గతంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు తీసుకు వస్తే ములాయంసింగ్ మరికొందరు వ్యతిరేకించారని అన్నారు. భారతదేశంలో...
Slider నల్గొండ

తెలంగాణ రైతాంగ పోరాటం తరువాత ఇది మరో మరపురాని పోరాటం

Satyam NEWS
భారత దేశ రాజధాని ఢిల్లీ మహా నగరంలో 100 రోజులకు పైగా గడ్డకట్టే చలిలో, వర్షంలో కటికనేల మీద మూడు చట్టాలు రద్దు కోసం రైతులు ఆందోళన చేస్తుంటే దేశ ప్రధాని కి చీమకుట్టినట్లు...
Slider నల్గొండ

CITU సమావేశంలో పలు సమస్యలపై చర్చ, తీర్మానం

Satyam NEWS
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సరళీకరణ ప్రైవేటీకరణ దూకుడుగా అమలు చేస్తూ ప్రజల ఆస్తులను చౌకగా అమ్ముతుందని, దీనికి వ్యతిరేకంగా అన్ని పార్టీల వారు, మేధావులు స్పందించాలని జిల్లా CITU ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కోరారు....
Slider నల్గొండ

BJP ప్రభుత్వం తన మొండి విధానాలను విడనాడాలి

Satyam NEWS
‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ గా పోరాడి సాధించుకున్న హక్కులను ప్రైవేటీకరించడం బిజెపి ప్రభుత్వం పనిగా పెట్టుకుందని, తక్షణమే అట్టి విధానాన్ని విరమించుకోవాలని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి...
Slider నల్గొండ

హైకోర్టు న్యాయవాదుల హత్యా ఉదంతం దుండగులను శిక్షించాలి

Satyam NEWS
పట్టపగలు పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం కల్వచర్ల గ్రామం వద్ద వాహనాన్ని ఆపి కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హైకోర్టు లాయర్లు గట్టు వామన్ రావు, గట్టు నాగమణి దంపతులను అతి...