జిల్లాలోని పెనుబల్లి మండలం అరిసెల్లపాడు గ్రామంలోని శ్రీలక్ష్మి శ్రీనివాస పారా బాయిల్డ్ రైస్ మిల్లును సీజ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. ధాన్య సేకరణలో భాగంగా మిల్లుకు కేటాయించిన ధాన్యం తీసుకోకుండా,...
గత కొన్ని నెలలుగా వేతన చర్చలలో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగిస్తూ రైస్ మిల్లు కార్మికులకు,యజమానులకు ఒప్పందం కుదిరింది. శనివారం సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పొద్దుపోయే వరకు రైస్ మిల్లు యజమానులు,యూనియన్ నాయకులు...
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో గూడ్స్ వెహికల్ లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పజెప్పినట్లు వెల్దండ ఎస్సై నర్సింహులు తెలిపారు....