నూతన కార్మిక భవనం, నిర్మాణ కార్మికులకు అండగా ఉండే ఆధునిక దేవాలయం లాంటిదని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో...
పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గించాలని, రవాణా రంగంలోని కార్మికులకు నెలకి 7500 రూపాయలు చొప్పున ఆర్థిక సహకారం ఒక సంవత్సరం ఇవ్వాలని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్, రైస్ మిల్ డ్రైవర్ల కార్మిక సంఘాలు 5వ, దఫా జాయింట్ చర్చలు మరల వాయిదా పడ్డాయని జిల్లా సి ఐ టి...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు తెలంగాణ చేస్తానన్న కెసిఆర్ బాధల తెలంగాణ చేశారని, ప్రభుత్వ విధానాలు చూస్తుంటే ఈ ప్రభుత్వం కన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమే నయమని CITU జిల్లా ఉపాధ్యక్షుడు శీతల...
టిఆర్ఎస్ ప్రభుత్వం అవకాశవాద రాజకీయాలు చేస్తుందని, హైదరాబాద్ లో మున్సిపల్ ఎన్నికలు ఉంటే అక్కడి మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచి రాష్ట్రంలో మిగతా ప్రాంతాల పెంచలేదని, అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం...
కార్మికుల హక్కుల కోసం CITU నిరంతరం పోరాటం చేస్తుందని భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేస్తే ఎవరిని వదిలిపెట్టదు అని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్యగౌడ్ అన్నారు....
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రైతులు 60 రోజుల నుండి గడ్డకట్టే చలిలో పోరాటం చేస్తున్నారని అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సూర్యాపేట జిల్లా CITU ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు. 3 వ్యవసాయ...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో కార్మిక కర్షక పోరుయాత్ర జయప్రదం చేయాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికుల పని ప్రదేశాలలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా భవన,ఇతర నిర్మాణ...
కొత్త వ్యవసాయ చట్టాలు, కార్మిక కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20 నుండి ఫిబ్రవరి 2 వరకు తెలంగాణ రాష్ట్రంలో ‘కార్మిక కర్షక పోరు’ యాత్ర నిర్వహిస్తున్నట్లు జిల్లా...
దేశంలోని నిరంకుశ బిజెపి ప్రభుత్వానికి అన్నదాతలకు మధ్య జరుగుతున్న ఈ మహత్తర పోరాటంలో ఈ భోగి రోజు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక వ్యవసాయ చట్టం, నిత్యావసర వస్తువుల చట్టం, విద్యుత్ చట్టం,...