భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులందరికీ పరిహారం అందించి ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ డిమాండ్ చేశారు. వాగులు, ఏర్లు, నది పరివాహాక ప్రాంతాలలో భారీ వర్షాలకు వందలాది ఎకరాల్లో పంటలు నష్టపోయాయని,...
మణిపూర్ రాష్ట్రంలో గత మూడు నెలల నుండి జరుగుతున్న హింసాత్మక ఘటనలు యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. కూకీ తెగకు చెందిన గిరిజనులపై మారణ హోమం సాగుతుంది. ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగించి...
మణిపూర్లో జరుగుతున్న మారణ హోమానికి కారణం బిజెపియే అని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ ఆరోపించారు. బిజెపి మణిపూర్ మంటల ద్వారా రాజకీయ లబ్దిని కోరుకోవడంతో పాటు తన ఆర్థిక మిత్రులకు సంపదను...
అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక ధరలు కట్టడి చేయడంలో ఫుర్తిగా విఫలమై మోడీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి జీవితాలను దుర్భరంగా మార్చేస్తుందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ...
గ్రామ పంచాయతీ వర్కర్స్ మరియు మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈనెల ఆరు నుంచి గ్రామ పంచాయతీ వర్కర్లు తమను...
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు చార్జీలు పెంచడానికి ప్రజలపై మోపుతున్న భారానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సిపిఐ నియోజకవర్గ పార్టీ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ చార్జీలు పెంపుదలను వ్యతిరేకిస్తూ మంగళవారం...
ప్రొఫెసర్ హరగోపాల్, పద్మజా షాతోసహా మరో 152 మంది పెట్టిన ఊపా కేసును ఎత్తివేస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం సంతోషదాయకమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన సమయంలో సరైన...
పోలీసులు మహిళా నేత వి.సంధ్య, ప్రజాపక్ష మేధావి ప్రొఫెసర్ జీ. హరగోపాల్ తదితర 152 మంది ప్రజాసంఘాల నాయకులపై తప్పుడు పద్ధతుల్లో రాజద్రోహ కుట్ర కేసు ఐయిన ఉపా కేసును నమోదు చేశారని, వీరంతా...
ప్రొఫెసర్ హరగోపాల్పై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేయడం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల...
తొమ్మిదేళ్ళుగా తెలంగాణకు పునర్విభజన చట్టంలో హామీలు నెరవేర్చని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఖమ్మంకు వచ్చే నైతిక హక్కు లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆయన పెద్ద వల...