29.7 C
Hyderabad
May 6, 2024 03: 49 AM

Tag : CPI

Slider ఖమ్మం

ఈ నెల 10 నుంచి జనసేవాదళ్ శిక్షణ శిబిరాలు

Bhavani
గృహలక్ష్మి విషయంలో ప్రభుత్వ నిబంధన సొంతన లేనిదిగా ఉందని రేషన్ కార్డులు ఇవ్వకుండా రేషన్ కార్డు నిబంధన విధించడం ఏమిటని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ ప్రశ్నించారు. ఇచ్చినట్లే ఇచ్చి అర్హులకు దక్కకుండా...
Slider ఖమ్మం

పదవ తేదీ నుంచి జన సేవాదళ్ శిక్షణా శిబిరం

Bhavani
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) అనుబంధ జన సేవాదళ్ జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమం సెప్టెంబరు 10 నుండి 18వ తేదీ వరకు ఖమ్మంలో జరగనుంది. జన సేవాదళ్ శిక్షణా శిబిరానికి దేశంలోనే 20...
Slider ఖమ్మం

21న సిద్ధి వెంకటేశ్వర్లు వర్ధంతి

Bhavani
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) సీనియర్ నాయకులు, సిపిఐ రాష్ట్ర మాజీ సహాయ కార్యదర్శి సిద్ధి వెంకటేశ్వర్లు ప్రథను వర్ధంతి ఈనెల 21న ఖమ్మం లోని సిపిఐ కార్యాలయంలో జరుగుతుందని జిల్లా కార్యదర్శి పాటు...
Slider ముఖ్యంశాలు

కొత్తగూడెంలో పోటీ చేస్తాం

Bhavani
ఎవరితో పొత్తు వున్న, లేకపోయినా సిపిఐ కొత్తగూడెం లో పోటీచేయడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు . తమకు బలమున్న చోట పోటీచేయకుండా ఎవరు తమను ఆపలేరని...
Slider ఖమ్మం

రెండవ ఏఎన్ఎం ల సమస్యలు పరిష్కరించాలి

Bhavani
తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్న రెండవ ఏఎన్ఎం ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పోర్టు ప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెండో ఏఎన్ఎంల సమ్మె కేంద్రాన్ని ఆయన...
Slider అనంతపురం

2025 నాటికి జగన్‌ సీఎంగా ఉంటారా?

Bhavani
పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరోసారి విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు రూ‌.10 లక్షలు ఇస్తానన్నారని, ఇప్పుడు పోలవరం జాతీయ...
Slider ఖమ్మం

వామపక్షల పోరాట ఫలితమే రైతు రుణమాఫీ

Bhavani
రైతులకు రుణమాఫీ చేయాలని అనేక దఫాలుగా వామపక్ష పార్టీలు ఆందోళన, పోరాట కార్యక్రమాలు నిర్వహించాయని, వామపక్ష పార్టీల పోరాట ఫలితంగానే రైతు రుణమాఫీ జరిగిందని సిపిఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు అన్నారు....
Slider ఖమ్మం

బలవంతపు భూ సేకరణ తగదు

Bhavani
హైవేల నిర్మాణానికి సంబంధించి బలవంతపు భూ సేకరణ తగదని ఇదే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే రైతుల నుంచి ప్రతిఘటన తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ హెచ్చరించారు. రెండు కోట్ల రూపాయల విలువైన...
Slider ఖమ్మం

నవోదయ పాఠశాలను సందర్శించిన సిఎల్పీ నేత

Bhavani
ఖమ్మం జిల్లా,కూసుమంచి మండలం పాలేరు జవహర్ నవోదయ విద్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క సందర్శించారు. విద్యాలయంలో మృతి చెందిన 12 వ తరగతి(ఇంటర్) హాలయత్ దుర్గా...
Slider ఖమ్మం

బిజెపిని గద్దె దించడమే కమ్యూనిస్టుల ప్రధాన ధ్యేయం

Bhavani
దేశ సమైక్యత, సమగ్రతకు ముప్పు తెస్తున్న బిజెపిని గద్దె దించడమే కమ్యూనిస్టుల ప్రధాన ధ్యేయమని, నరేంద్ర మోడి ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా కమ్యూనిస్టులు ఐక్యంగా పని చేయాలని సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ...