భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులందరికీ పరిహారం అందించి ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ డిమాండ్ చేశారు. వాగులు, ఏర్లు, నది పరివాహాక ప్రాంతాలలో భారీ వర్షాలకు వందలాది ఎకరాల్లో పంటలు నష్టపోయాయని,...
గ్రామ పంచాయతీ వర్కర్స్ మరియు మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈనెల ఆరు నుంచి గ్రామ పంచాయతీ వర్కర్లు తమను...
రైతులు, యువతను పాలకులు విస్మరిస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ తెలిపారు. ప్రధానమైన వ్యవసాయ రంగం సంక్షోభంలోకి కూరుకుపోవడం వల్లే గ్రామీణ ప్రాంతాభివృద్ధి దెబ్బతిని ఆర్ధిక ఇబ్బందులు తలెత్తు తున్నాయని తెలిపారు. సిపిఐ...