25.7 C
Hyderabad
May 19, 2024 09: 21 AM

Tag : Minister Botsa Sayanarayana

Slider ప్రత్యేకం

196 ల‌క్ష‌ల వ్య‌యంతో  విజ‌య‌న‌గ‌రం ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద వాట‌ర్ ట్యాంక్

Satyam NEWS
పుర‌పాల‌క సంఘ శాఖ మంత్రి బ‌దులు…విద్యాశాఖ మంత్రి చే ఓపెనింగ్…! విజ‌య‌న‌గర ప్ర‌జ‌ల‌కు మ‌రో మంచి నీటి ప‌థ‌కం అందుబాటులోకి తీసుకువ‌చ్చింది..జ‌గన్ ప్ర‌భుత్వం. న‌గ‌రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద‌..196 ల‌క్ష‌ల వ్య‌యంతో ఆర్టీసీ కాంప్లెక్స్...
Slider ముఖ్యంశాలు

విద్యాశాఖ మంత్రి బొత్స విజయనగరం జిల్లాకు రాక‌

Satyam NEWS
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స 22వ తేదీన ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నే ఇదే రోజు అమరావతి నుంచీ తన స్వంత జిల్లా కు బయలుదేరనున్నారు. ఈ...
Slider విజయనగరం

చంద్రబాబు పర్యటనలో పాల్గొన్న జనాన్ని చూసి పిచ్చెక్కిన వైసీసీ నేతలు

Satyam NEWS
ఈ నెల 17న ఉత్తరాంధ్ర లో అదీ విజయనగరం జిల్లాలో జరిగిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన విజయవంతం అవ్వడాన్ని చూసి ఓర్వలేక నే జిల్లా కు చెందిన ఎమ్మెల్యే లు పిచ్చి...
Slider ముఖ్యంశాలు

సామాజిక న్యాయ భేరికి విజయనగరం లో వర్షం అడ్డంకి

Satyam NEWS
ఎంతో అట్టహాసంగా వైఎస్సార్సీపీ ప్రారంభించిన సామాజిక న్యాయ భేరికి వర్షం అడ్డంకి అయ్యింది. మధ్యాహ్నం రెండు న్నరకు విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కందివలసకు చేరింది. అయితే అక్కడ నుంచీ జేడ్పీ చైర్మన్ మజ్జి...
Slider విజయనగరం

విజయనగరంలో విప్లవ జ్యోతి అల్లూరి విగ్రహావిష్కరణ

Satyam NEWS
ఎవరి పేరు చెబితే వెన్నులో వణుకు పుడుతుందో… ఎవరు విల్లు ఎక్కుపడితే బ్రిటిష్ గుండెలదురేవో…అతగాడే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆయన విగ్రహాన్ని విజయనగరం జిల్లా కేంద్రం దాసన్నపేట రైతు బజార్ వద్ద ప్రారంభించారు…...
Slider కడప

విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి

Satyam NEWS
వైకాపా పాలనలో రాష్ట్రం రేప్ ల ఆంధ్రప్రదేశ్ గా, నేరాంద్రప్రదేశ్ గా తయారయిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.  తులసి రెడ్డి ఆరోపించారు. రేపల్లె రైల్వేస్టేషన్ లో భర్త కళ్లెదుటే...
Slider ప్రత్యేకం

పకడ్బందీగా టెన్త్ పరీక్షలు:విద్యార్ధులూ ఆందోళనకు గురికావద్దు

Satyam NEWS
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, విద్యార్ధులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయడంపై దృష్టి సారించాలని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గత మూడు రోజులుగా జరుగుతున్న...
Slider సంపాదకీయం

అన్నయ్యా…! ఆ ఇద్దరికీ ఏమైందో కనుక్కున్నావా…?

Satyam NEWS
ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ పూర్తయ్యింది. కొందరికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్వాసన పలికారు. మరి కొందరు కొత్త వారికి చోటు కల్పించారు. ఈ సందర్భంగా చెలరేగిన అసమ్మతిని కూడా...
Slider ముఖ్యంశాలు

4 కోట్ల 31 ల‌క్ష‌ల విలువైన జ‌గ‌న‌న్న విద్యాదీవెన చెక్కు  పంపిణీ

Satyam NEWS
విద్యా శాఖ మంత్రి చేతుల మీదుగా చెక్కుల పంఫిణీ…! డా.బీ.ఆర్ అంబేద్క‌ర్ 131 జయంతి సంద‌ర్బఃంగా విజయనగరం ఆనంద గ‌జ‌ప‌తి ఆడిటోయిరంలో జ‌రిగిన స‌భ‌లో 4.31కోట్ల విలువైన జ‌గ‌న‌న్న విద్యాదీవెన చెక్కును విద్యార్థుల‌కు,.6.51 కోట్లు...
Slider ప్రత్యేకం

స‌మ‌స‌మాజ స్థాప‌నే అంబేద్క‌ర్ ధ్యేయం: మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

Satyam NEWS
ఎటువంటి అస‌మాన‌త‌లు లేని స‌మ స‌మాజాన్ని స్థాపించ‌డ‌మే, భార‌త ర‌త్న బాబా సాహెబ్ అంబేద్క‌ర్ ధ్యేయ‌మ‌ని, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ఆయ‌న స్ఫూర్తిని సాధించేందుకు ప్ర‌తీఒక్క‌రూ అంకితం కావాల‌ని బొత్స పిలుపునిచ్చారు....