36.2 C
Hyderabad
April 27, 2024 22: 47 PM

Tag : Tenth Examinations

Slider మహబూబ్ నగర్

పదవ తరగతి విద్యార్థులకు సన్మానం

Satyam NEWS
క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా సన్మానం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా మాధారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ఉరుకొండ మండలంలో సోమవారం ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో మంచి గ్రేడు...
Slider మహబూబ్ నగర్

పదోతరగతి పరీక్షాపత్రాల మూల్యాంకనం ప్రారంభం

Satyam NEWS
పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం గురువారం ప్రారంభమైంది. ఏర్పాట్లను నాగర్ కర్నూల్ జిల్లా పరిశీలకురాలు వెంకట్ నర్సమ్మ, జిల్లా విద్యాశాఖాధికారి  పర్యవేక్షించారు. నాగర్ కర్నూల్ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి...
Slider పశ్చిమగోదావరి

టెన్త్ పరీక్షాకేంద్రాలను పరిశీలించిన అధికారులు

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం లో  పదవ తరగతి పరీక్షా కేంద్రాలుగా జిల్లా విద్యాశాఖ ఎంపిక చేసిన మూడు పరీక్షా కేంద్రాలను పెదవేగి తహసీల్దార్ ఎన్ నాగరాజు, పెదవేగి  ఎం పి డి ఓ...
Slider ముఖ్యంశాలు

టెన్త్ పరీక్షలను ప్రశాంతంగా జరిగేలా చూడాలి

Satyam NEWS
రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ పదవ తరగతి పరీక్షలు ఎలాంటి అవాంతరాలు జరగకుండా  ప్రశాంతంగా  నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై...
Slider శ్రీకాకుళం

పేపర్ లీకేజ్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

Satyam NEWS
పేపర్ లీకేజ్ వెనుక పెద్ద మాఫియా దాగివుందని, దానిని కూకటివేళ్ళతో పెకలించాలని రాష్ట్ర ప్రభుత్వం ను ఆప్ శ్రీకాకుళం జిల్లా ఇంచార్జ్ జైదేవ్ కోరారు. రాష్ట్రంలో రెండు దశాబ్దాలుగా కార్పొరేట్ విద్యాసంస్థలు పేపర్ లీకేజీ...
Slider ప్రత్యేకం

రంజాన్ పండుగరోజు కూడా పరీక్ష నిర్వహించడమేమిటి?

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల షెడ్యూల్ లో ఎటువంటి మార్పు ఉండదని రంజాన్ పండుగ రోజు కూడా పరీక్ష రాయాల్సిందేనని పరీక్షల సంచాలకులు సర్క్యులర్ జారీ చేయడం అత్యంత హేయమైన చర్యగా...
Slider ప్రత్యేకం

పకడ్బందీగా టెన్త్ పరీక్షలు:విద్యార్ధులూ ఆందోళనకు గురికావద్దు

Satyam NEWS
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, విద్యార్ధులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయడంపై దృష్టి సారించాలని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గత మూడు రోజులుగా జరుగుతున్న...
Slider మహబూబ్ నగర్

విద్యార్థి భవిష్యత్తుకు పదో తరగతి పునాది

Satyam NEWS
పదవ తరగతి విద్యార్థులు అనవసరమైన భయాందోళనలకు గురి కాకుండా ప్రశాంతంగా చదివి మంచి మార్కులు సాధించాలని నాగర్ కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి అన్నారు. ఇందుకు వెనుకబడిన తరగతుల...
Slider కర్నూలు

పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ వాస్తవమే

Satyam NEWS
పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ విషయాన్ని జిల్లా కలెక్టర్ కొట్టిపారేసినా అది నిజమే అని తేలింది. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో పేప‌ర్ కావాల‌నే, ప‌థ‌కం ప్ర‌కారం లీక్ చేశార‌ని పోలీసు ద‌ర్యాప్తులో తేలింది. దీంతో...
Slider శ్రీకాకుళం

పదో తరగతి పరీక్షల్లో హిందీ భాషలో ఎలా స్కోర్ చేయాలి?

Satyam NEWS
రాబోయే పదో తరగతి పరీక్షల్లో హిందీ భాష లో ఎక్కువ మార్కులు ఎలా స్కోర్ చేయాలి? ఈ అంశంపై ప్రముఖ హిందీ పండితుడు బ్రహ్మాజీ శ్రీకాకుళం జిల్లా పాత్రునివలస జెడ్ పి హైస్కూల్ లో...