37.7 C
Hyderabad
May 4, 2024 11: 04 AM

Tag : Minister Botsa Sayanarayana

Slider ముఖ్యంశాలు

సజ్జల రామకృష్ణారెడ్డిపై గవర్నర్ కు ఫిర్యాదు

Satyam NEWS
రాజ్యాంగ పదవిలో ఉన్న తనపై ఎన్నికలు జరుగుతున్నసమయంలో అత్యంత నీచమైన పదజాలంలో విమర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్...
Slider విజయనగరం

విగ్రహాల విధ్వంసం నెపంతో రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టిస్తున్నారు

Satyam NEWS
రామ‌తీర్ధం కొండ‌పై వున్న కోదండ రాముని విగ్ర‌హం ధ్వంసం చేసిన ఘ‌ట‌న‌లో నిందితుల్ని త్వ‌ర‌లోనే బ‌య‌ట‌పెడ‌తామ‌ని రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్పారు. ఈ ఘ‌ట‌న వెనుక ఉన్న‌వారి వివ‌రాల‌ను కూడా...
Slider విజయనగరం

30న విజయనగరం జిల్లాలో 1.07 ల‌క్ష‌ల మందికి ఇళ్లు, ఇళ్ల‌పట్టాల పంపిణీ

Satyam NEWS
ఈనెల 30న జిల్లాలో జ‌రిగే రాష్ట్ర సీఎం జగన్ ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేయాల‌ని రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పిలుపు ఇచ్చారు. పేదలంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ట్రంలోని మూడు...
Slider విశాఖపట్నం

విశాఖ లో మెట్రో రైల్ ప్రాజెక్టు ఆఫీస్ ప్రారంభం

Satyam NEWS
విశాఖలో ఎల్ఐసి భవన సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ ప్రాజెక్టు కార్యాలయం ను రాష్ట్ర మున్సిపల్  పరిపాలన పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం, కాన్ఫరెన్స్ హాల్లో ...
Slider విజయనగరం

మంత్రి బొత్స సత్యనారాయణకు మాతృ వియోగం

Satyam NEWS
మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి మరణించారు. అనారోగ్యంతో ఆయన తల్లి ఈశ్వరమ్మ (84)  విశాఖ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సుమారు గత నెల రోజులుగా ఆనారోగ్యంతో ఉన్న ఆమె...
Slider ఆంధ్రప్రదేశ్

2020కి ప్లాస్టిక్ ర‌హిత న‌గ‌రంగా విజ‌య‌వాడ‌

Satyam NEWS
స్వచ్ఛ్ సర్వేక్షణ -2020లో విజయవాడ నగరం ఉత్తమమైన ర్యాంకును సాధించే  దిశగా మౌలిక వసతులను మరింతగా మెరుగుపరుచుకుంటూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తూ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దే దిశగా నగరపాలక...