తల్లుల ఖాతాల్లో 27.85 కోట్లు జమ చేసిన సీఎం జగన్…!
విజయనగరం జిల్లాలో 46,099 మందికి “జగనన్న విద్యాదీవెన” పథకం ద్వారా… పేద విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా ఆర్థిక సాయం అందించేందుకు జగన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా...