29.2 C
Hyderabad
May 18, 2024 12: 19 PM

Tag : Minister Botsa Sayanarayana

Slider విజయనగరం

మంత్రి బొత్స జ‌న్మ‌దినం సంద‌ర్బంగా బ్రాహ్మ‌ణుల సేవా కార్య‌క్ర‌మం…!

Satyam NEWS
రాష్ట్ర పుర‌పాల‌క‌,ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ జ‌న్మ‌దినం సంద‌ర్బంగా ఏపీ బ్రాహ్మ‌ణ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు ఇనుగంటి రాకేష్ శ‌ర్మ ఆధ్వ‌ర్యంలోని విజ‌య‌న‌గరం స‌త్య లాడ్జీ వ‌ద్ద పెద్ద ఎత్తున...
Slider ముఖ్యంశాలు

రాష్ట్రంలో 30 ల‌క్ష‌ల మందికి ఇండ్లు మంజూరు అయ్యాయి

Satyam NEWS
జ‌గ‌న‌న్న హౌసింగ్ ఇండ్ల నిర్మాణంపై ఏపీ లోని విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్టేరేట్  ఆడిటోరియంలో  పుర‌పాల‌క‌,ప‌ట్ట‌ణ అభివృద్ది శాఖ‌మంత్రి బొత్స స‌త్యానారాయ‌ణ అధ్య‌క్ష‌త‌న సమీక్షా స‌మావేశం జ‌రిగింది. ముందుగా  మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ శాఖ‌ల‌వారీగా, అంశాల‌వారీగా...
Slider ముఖ్యంశాలు

విద్యార్థులు ఉన్న‌త ల‌క్ష్య‌సాధ‌న‌కు కృషి చేయాలి:మంత్రి బొత్స‌

Satyam NEWS
ఏపీ రాష్ట్ర పుర‌పాల‌క‌,ప‌ట్ట‌ణ  శాఖా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌న మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం 4 వ  తేదీన రాత్రి విజ‌య‌నగ‌రంకు చేరుకున్నారు. ఉద‌యం న‌గ‌రంలోని వీఎంసీలో కొత్త కార్పొరేష‌న్ హాలు ప్రారంభోత్సవం...
Slider విజయనగరం

నిరుద్యోగుల దెబ్బకు అరగంట వాయిదా పడ్డ మంత్రి బొత్స ప్రోగ్రాం

Satyam NEWS
మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ గ‌త రాత్రి వెల‌గ‌పూడి నుంచీ విజ‌య‌న‌గ‌రంకు చేరుకున్నారు. నేడు విజయనగరంలో కొన్ని ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు కూడా. అనంత‌రం 7,8 తేదీల్లో జిల్లాలో ఏర్పాట‌య్యే కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు....
Slider ముఖ్యంశాలు

వ‌చ్చే నెల 15 నుంచీ రాష్ట్ర వ్యాప్తంగా క్లాప్ ప్రొగ్రామ్

Satyam NEWS
వ‌చ్చే నెల 15 వ తేదీనుంచీ  త‌మ ప్ర‌భుత్వం  క్లీన్ ఆప్ ఆంధ్ర ప్ర‌దేశ్(క్లాప్) కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తున్న‌ట్టు రాష్ట్ర పురపాల‌క‌,ప‌ట్ట‌ణాభివృద్ది శాఖా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ  తెలిపారు. జిల్లా కేంద్రమైన విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్...
Slider ముఖ్యంశాలు

ఎల్.కోటలో మరో కోవిడ్ సెంటర్ అందుబాటులోకి తీసుకురావాలి

Satyam NEWS
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులకు సంబంధించి ఆయా జిల్లా ఇంచార్జి మంత్రులు.. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యే లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆయా జిల్లా ల...
Slider ముఖ్యంశాలు

క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే కేర్ సెంట‌ర్ల‌కు త‌ర‌లించండి

Satyam NEWS
ఎవ‌రిలోనైనా క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే, వెంట‌నే కోవిడ్‌ కేర్ కేర్ సెంట‌ర్ల‌కు త‌ర‌లించి, చికిత్స‌ను అందించాల‌ని రాష్ట్ర ప‌ట్ట‌ణాభివృద్ది, పుర‌పాల‌క శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆదేశించారు. జ్వ‌రం వ‌చ్చిన వెంట‌నే కేర్‌సెంట‌ర్‌కు త‌ర‌లించ‌డం ద్వారా,...
Slider విజయనగరం

ఇత‌రుల‌కేనా..నీతులు…మ‌రి మీకో…!

Satyam NEWS
వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ ప్ల‌వ నామ సంద‌ర్భంగా ప్ర‌త్యేకించి వారందరినీ స‌త్క‌రించే కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. అందునా క‌రోనా స‌మ‌యంలో క‌ష్ట ప‌డి ప‌ని చేసిన వ‌లంటీర్ల‌ను వారియ‌ర్స్ గా గుర్తించింది..రాష్ట్ర...
Slider విజయనగరం

రూ.2 కోట్ల ‌ రోడ్డు ప‌నులు, పార్క్ ల‌ను ప్రారంభించిన మంత్రులు

Satyam NEWS
రాష్ట్ర మున్పిప‌ల్, ప‌ట్టాభివృద్ది శాఖ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి  శ్రీనివాస్ లు…హాడావుడిగా విజ‌య‌న‌గరం జిల్లా కు వ‌చ్చి విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో దాదాపు 2  కోట్ల...
Slider ముఖ్యంశాలు

నిమ్మగడ్డ కోసం అసెంబ్లీ ప్రవిలేజ్ కమిటీ ప్రత్యేక భేటీ

Satyam NEWS
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ చేసిన ఫిర్యాదుపై నేటి మధ్యహ్నం మూడు గంటలకు ఏపి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటి ఆన్‌లైన్ ద్వారా భేటీ...