25.7 C
Hyderabad
May 20, 2024 07: 31 AM

Tag : MLC Elections

Slider కర్నూలు

నిరుద్యోగ పట్టభద్రులు ఓటింగ్ కు రాకుండా వైసీపీ కుట్ర

Satyam NEWS
నిరుద్యోగ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటింగ్ లో పాల్గొనకుండా చేయడం కోసం ఎన్నికల రోజునే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలను నిర్వహిస్తోందని ఆంధ్రప్రదేశ్ భాజపా ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్...
Slider విజయనగరం

ఎంఎల్సీ ఎన్నికలకు జేడ్పీ హెచ్ సీ పోలింగ్ కేంద్రంపై పోలీసు బాస్ దృష్టి

Satyam NEWS
వచ్చే నెల మార్చి 15న ఏపీలో ఎంఎల్సీ ఎన్నికలు జరగనున్న. సంగతి విదితమే. ఈ నేపథ్యంలో పోలింగ్ జరగనున్న కేంద్రాలపై  రాష్ట్ర డీజీపీ ఆదేశాలు… విశాఖ రేంజ్ డీఐజీ  సూచనలతో జిల్లా ఎస్పీ  దీపికా...
Slider ప్రత్యేకం

ఎమ్మెల్సీ ఎర చూపి టీడీపీ నేతలకు గాలం

Satyam NEWS
రాష్ట్రంలో రోజు రోజుకు బలపడుతున్న తెలుగుదేశం పార్టీని బలహీన పరిచేందుకు ముఖ్యమంత్రి జగన్ కొత్త ప్లాన్ వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో బలంగా ఉన్న నాయకులను ఎంపిక చేసి వారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేందుకు పథకం...
Slider ముఖ్యంశాలు

శాసనమండలి ఎన్నికల్లో నవతరంపార్టీ పోటీ

Satyam NEWS
శాసనమండలి ఎన్నికల్లో నవతరంపార్టీ పోటీ చేస్తుందని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థులు, ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థులు వివరాలు పరిశీలించి అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.3...
Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్సీగా పి.మాణిక్ రెడ్డిని గెలిపించుకుందాం

Satyam NEWS
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఎస్ యుటిఎఫ్ బలపరిచిన మాణిక్ రెడ్డి ని గెలిపించుకుందామని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు జంగయ్య అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా తెలక్కపల్లి మండలంలోని  వివిధ జిల్లా పరిషత్ ఉన్నత...
Slider ముఖ్యంశాలు

ప్రతి ఉపాధ్యాయుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి

Satyam NEWS
మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయ MLC ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరి పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు నాగరాజు, జిల్లా...
Slider ముఖ్యంశాలు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు

Satyam NEWS
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ  ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్  గోయల్ ఆదేశించారు. బుధవారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లతో వీడియో ...
Slider నల్గొండ

పల్లాకు మరోమారు ఎమ్మెల్సీ పదవిపై హర్షం

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కె.సి.ఆర్ కు టీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు పిడమర్తి చంద్రయ్య ధన్యవాదములు తెలిపారు. అదే విధంగా నల్లగొండ,...
Slider వరంగల్

పట్టభద్రుల ఎమ్మెల్సీకి ములుగు జిల్లా జాగృతి శుభాకాంక్షలు

Satyam NEWS
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ గౌరవ పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండవ సారి ఎన్నికైన సందర్భంగా ఈరోజు హైదరాబాద్ లోని రైతు బంధు సమితి కార్యాలయంలో ములుగు జిల్లా జాగృతి ఉపాధ్యక్షులు కుమార్ పాడ్య మర్యాదపూర్వకంగా...
Slider హైదరాబాద్

నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ పల్లాను కలిసిన విజయకుమార్

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్, వనపర్తికి చెందిన టిఆర్ఎస్ నేత రాజనగరం విజయ్ కుమార్ ఎంఎల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా నేడు కలిశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వరరెడ్డికి...