28.2 C
Hyderabad
May 9, 2024 02: 51 AM

Tag : MLC Elections

Slider ప్రత్యేకం

చిత్తు చిత్తుగా ఓడిపోయిన వైసీపీ ధనబలం

Satyam NEWS
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కేవలం విద్యావంతుల్లో వచ్చిన తిరుగుబాటు అనుకుంటే పొరపాటు. ఇది ప్రజాస్పందన. ప్రజల్లో మార్పు మొదలైంది. రకరకాల కాంబినేషన్ వల్ల, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను ఓడించారని నరసాపురం ఎంపీ,...
Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజయం

Murali Krishna
ఆంధ్రప్రదేశ్‌లో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండింటిని టీడీపీ కైవసం చేసుకుంది. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు కైవసం చేసుకోగా, తూర్పు రాయలసీమ శాసనమండలి గ్రాడ్యుయేట్ స్థానంలో టీడీపీ...
Slider విజయనగరం

పట్టభద్రుల ఎన్నిక: ప్రజాస్వామ్యానిదే ఈ విజయం

Satyam NEWS
ఆనందోత్సాహాల మధ్య తెలుగుదేశం శ్రేణులు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నిక గెలుపు పై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు స్పందించారు. అశోక్ బంగ్లాలో మీడియా తో మాట్లాడుతూ ప్రజలు ఆలోచన లో...
Slider అనంతపురం

మండలి ఎన్నికల్లో కూడా ఓటర్ల కొనుగోలు దురదృష్టకరం

Satyam NEWS
ఈనెల 13న జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో కూడా ఓటర్లను కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరమని బీజేపీ నేత విష్ణవర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం  ఈ అంశం పై...
Slider విజయనగరం

ఎంఎల్‌సి ఎన్నిక‌ల‌కు ప‌క్కాగా ఏర్పాట్లు..!

Satyam NEWS
ఈ నెల 13 జరగనున్న ఉత్తరాంధ్ర ఎంఎల్‌సి ఎన్నిక‌ల‌కు ప‌క్కాగా ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను  విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. ఈ మేరకు జిల్లా లోని ఎస్‌కోట మండ‌లంలో ప‌ర్య‌టించిన కలెక్టర్… ప్ర‌భుత్వ...
Slider విజయనగరం

విజయనగరం లో కలెక్టర్, ఎస్పీలు….ఒకే వెహికిల్ లో ఇద్దరూ…!

Satyam NEWS
విజయనగరం జిల్లా కలెక్టర్, ఎస్పీలు… ఇద్దరూ నగరంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.ఈ నెల 13న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించే పోలింగు కేంద్రాలైన కంటోన్మెంట్ మున్సిపల్ హై స్కూల్, ఎం.ఆర్.ఎ. కళాశాల,  కస్పా...
Slider విశాఖపట్నం

టీడీపీ బలపర్చిన  డా.చిరంజీవిరావును గెలిపిద్దాం..!

Satyam NEWS
టీడీపీ బలపరిచిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంఎల్సీ అభ్యర్థి చిరంజీవి.. విద్యావంతుడని…కేంద్ర మాజీమంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు అన్నారు. టీడీపీ బలపర్చిన చిరంజీరావు.. పట్ట భద్రుల స్థానం లో నిలబెడితే…మొత్తం విద్యారంగ...
Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్సీ ఎన్నికలకు రూ.1.84 కోట్లు విడుదల

Murali Krishna
ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ స్థానానికి జరగనున్న ఎన్నికలకు అవసరమైన ఖర్చుల కోసం రూ.1,84,44,715లు విడుదల చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ముఖేష్‌కుమార్‌ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఎన్నికకు...
Slider విశాఖపట్నం

మళ్లీ గెలిపించండి: పట్టభద్రుల ఎంఎల్సీ అభ్యర్థి మాధవ్ విన్నపం

Satyam NEWS
మరోసారి తనను ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంఎల్సీ స్థానానికి గెలిపించాలని బీజేపీ అభ్యర్థి మాధవ్ కోరారు. ఈ మేరకు విజయనగరం లో ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఎస్వీఎన్ లేక్ ప్యాలస్ లో ఏర్పాటు చేసిన...
Slider ముఖ్యంశాలు

అధికార పార్టీ తప్పులు చూపాలంటే…ఎంఎల్సీ ఎన్నిక ఓ ఆయుధం…!

Satyam NEWS
కేంద్ర మాజీ, టీడీపీ పోలిట్ బ్యూరో నేతృత్వంలో సమావేశం…! ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయమై ప్రతిపక్ష టీడీపీ చర్చలు నిర్వహిస్తోంది.అందులో భాగంగా విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయం అయిన అశోక్ బంగ్లాలో ఆ...