చిత్తు చిత్తుగా ఓడిపోయిన వైసీపీ ధనబలం
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కేవలం విద్యావంతుల్లో వచ్చిన తిరుగుబాటు అనుకుంటే పొరపాటు. ఇది ప్రజాస్పందన. ప్రజల్లో మార్పు మొదలైంది. రకరకాల కాంబినేషన్ వల్ల, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను ఓడించారని నరసాపురం ఎంపీ,...