ములుగు జిల్లా కు సమ్మక్క సారక్క నామకరణం కోసం కృషి చేయాలని కోరుతూ ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ మాదిగ రిజర్వేషన్...
భారత రాజ్యాంగం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజ్యాంగం కు దళితులకు సంబంధం ఏమిటి అంటూ మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మీద దేశద్రోహం తో పాటు ఎస్సీ ఎస్టీ...
భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కామారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్, ఎం.ఎస్.పి పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట నిజం సాగర్ చౌరస్తా...
పశ్చిమ గోదావరి జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అత్యవసర సమావేశం ఏలూరు కండ్రిక గూడెం జిల్లా కార్యాలయం లో నేడు రాష్ట్ర నాయకురాలు నమ్మిన లక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా జిల్లా...
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 27వ ఆవిర్భావ దినోత్సవం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కండ్రిక గూడెం సెంటర్లో ఘనంగా నిర్వహించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ జన్మదిన ఉత్సవాలు కూడా ఈ...
కులాలకు మతాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బిసి ఓసి లోని పేదల జీవితాలను మారుస్తున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై అసత్య ఆరోపణలు మానుకోవాలని...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో MRPS రాష్ట్ర కార్యదర్శి రావూరు విజయభాస్కర్ మాదిగ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విజయభాస్కర్ మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో...
అమరవీరుల సాక్షిగా వర్గీకరణను సాధించుకుంటామని MRPS నాయకులు అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ అమరుల త్యాగాలను...
ప్రముఖ న్యాయవాదులు వామన్ రావు నాగమణి దంపతులను దారుణంగా హత్య చేయించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, టీఆర్ఎస్ నాయకుడు పుట్టా మధును వెంటనే అరెస్టు చేయాలని ఎంఆర్పిఎస్ అంబర్ పేట నియోజకవర్గ ఇంచార్జి...
సిరిసిల్లజిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలో దళితులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ హైదరాబాద్ లో ఎంఆర్ పిఎస్ నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు వారు హైదరాబాద్ లో నేడు అంబర్ పేట...