27.2 C
Hyderabad
May 18, 2024 21: 11 PM

Tag : Pawan Kalyan

Slider ముఖ్యంశాలు

చీమలపాడు దుర్ఘటన అత్యంత దురదృష్టకరం

Bhavani
ఖమ్మం జిల్లా చీమలపాడులో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆత్మీయ సమ్మేళనంలో విషాదం చోటుచేసుకోవడం తెలిసిందే. కార్యకర్తలు పేల్చిన బాణసంచా కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుని ముగ్గురు మృతి చెందారు. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్...
Slider కడప

జనసేన అత్తిగారి దినేష్ ఆధ్వర్యంలో రంజాన్ ఇఫ్తార్ విందు

Satyam NEWS
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో ని సిటీ కల్యాణ మండపంలో ఆదివారం జనసేన అసెంబ్లీ నాయకులు అత్తిగారి దినేష్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీలకు రంజాన్ ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొలిట్...
Slider ప్రత్యేకం

బీజేపీ ప్రతిపాదనలకు నో చెప్పిన పవన్ కల్యాణ్?

Satyam NEWS
బీజేపీ వేస్తున్న ఎత్తుగడలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఊ అంటారా ఊహూ అంటారా? ఈ ప్రశ్న ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. పవన్ కల్యాణ్ ను ఢిల్లీ...
Slider గుంటూరు

జనసేన సభ్యత్వం ఉంటే రూ.5లక్షల భీమా ఉన్నట్లే

Satyam NEWS
పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో జనసేన సభ్యత్వం నమోదు చురుకుగా సాగుతోంది. బొర్రా అప్పారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వాలు నమోదు అవుతున్నాయి. జనసేన సభ్యత్వ నమోదు చేసుకొని ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ...
Slider సంపాదకీయం

కన్నా చేరికతో కొత్త ఉత్సాహంతో తెలుగుదేశం

Satyam NEWS
బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేరికతో తెలుగుదేశం పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించే కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడం తమకు...
Slider ప్రత్యేకం

ప్రతిపక్షం గొంతు వినిపిస్తే ఉలికిపాటు ఎందుకు?

Satyam NEWS
వైసీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన లాంటి మాటలకు అర్థం తెలియదు. ఈ పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏ మాత్రం గౌరవం కనిపించడం లేదు. ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలను...
Slider విశాఖపట్నం

నువ్వు రాజకీయాల్లో బచ్చావి..

Satyam NEWS
మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు హరిరామజోగయ్య ఘాటు లేఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామజోగయ్య ఘాటు లేఖ రాశారు. అమర్ నాథ్...
Slider ముఖ్యంశాలు

భయంతో ఎమ్మెల్యేలు

Murali Krishna
నెల్లూరు జిల్లా వెంకటగిరి వైకాపా ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డికి రక్షణ సిబ్బందిని తగ్గించారని, ఆయన ప్రాణ రక్షణ బాధ్యత డీజీపీ తీసుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర...
Slider కృష్ణ

మళ్లీ రాష్ట్రంలో వేర్పాటువాదం అంటే తోలు తీస్తా

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్‌ ను మరోసారి విడగొడతామంటే తోలుతీసి విరగ్గొడతానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్  హెచ్చరించారు. మంగళగిరిలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో జనసేనాని పాల్గొని జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ‘‘వేర్పాటు వాద ధోరణితో...
Slider కృష్ణ

రాక్షస పాలన అంతం చేయడానికే వస్తున్న వారాహి

Satyam NEWS
రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యం అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ ఇంద్రకీలాద్రి కింద జనసేన ఎన్నికల ప్రచార...