నిరుపేదల ఆకలి విలువను తెలిపేందుకే రంజాన్ ఉపవాసాలని నెల్లూరు ఎంపీ,రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు . నెల్లూరు లోని పిచ్చి రెడ్డి కళ్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం తన సొంత...
రంజాన్ మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉండే ముస్లిం సోదరీమణులకు శ్రీకాళహస్తి MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆయన కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి శ్రీకాళహస్తి పట్టణం,మాసారపు వెంకటసుబ్బయ్య...
తెలంగాణ ప్రభుత్వం సర్వమత సామరస్యాన్ని పాటిస్తున్నదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు అన్నారు. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం తరఫున స్థానిక సీక్వెల్ రిసార్ట్స్...
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలోని 23వ డివిజన్ ముస్తఫా నగర్ మజీద్ నందు 23వ డివిజన్ కార్పొరేటర్ షేక్ మక్బుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర రవాణా...
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో ని సిటీ కల్యాణ మండపంలో ఆదివారం జనసేన అసెంబ్లీ నాయకులు అత్తిగారి దినేష్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీలకు రంజాన్ ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొలిట్...
రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రభుత్వం అందించే రంజాన్ కానుకని హుజుర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నిరుపేద ముస్లిం మైనారిటీ సోదరులకు అందజేశారు. ఈ సందర్భంగా హుజుర్ నగర్ నియోజకవర్గ...
రంజాన్ మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉండే ముస్లిం సోదరీమణులకు శ్రీకాళహస్తి MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి ఇఫ్తార్...