అసైండ్ భూముల పొందిన వారికి యాజమాన్య హక్కులు
రాష్ట్రంలో అసైండ్ భూములు పొందిన వారికి ఆభూములపై 20 ఏళ్ళ తర్వాత వారికి పూర్తి భూయాజమాన్యపు హక్కులు కల్పించడం జరిగిందని రాష్ట్ర రెవెన్యూ శాఖా మాత్యులు ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు.స్వాతంత్ర్యానికి ముందు తర్వాత రాష్ట్రంలో...