24.7 C
Hyderabad
May 18, 2024 23: 28 PM

Tag : Srisailam Temple

Slider కర్నూలు

శ్రీశైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి పర్వదినానికి ఏర్పాట్లు

Satyam NEWS
కర్నూలు జిల్లా శ్రీశైలం జ్యోతిర్లింగ మహాక్షేత్రంలో మహాశివరాత్రి కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు శ్రీశైల దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి కే యస్ రామారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయన మొత్తం శ్రీశైలం క్షేత్ర పరిధిలోని...
Slider కర్నూలు

శ్రీశైల మహాక్షేత్రంలో రథసప్తమి వేడుకలు

Satyam NEWS
కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో రథసప్తమి ఈ సందర్భంగా సూర్యారాధన జరిగింది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో అక్కమహాదేవి అలంకార మండపం వద్ద సూర్యారాధన వంటి ప్రత్యేక పూజలను అర్చకులు, వేద పండితులు...
Slider ఆధ్యాత్మికం

శ్రీశైల దేవస్థానం లో నేటి నుంచే మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS
శ్రీశైలంలో నేటి నుంచి 17వ తేదీ దాకా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రధాన ఆలయంతోపాటు ఉపాలయాలు సుందరంగా ముస్తాబు అయ్యాయి. అజిత హోమాలు స్వామి అమ్మవార్ల కళ్యాణము ఏకాంత సేవలు నిలిపివేస్తున్నారు....
Slider ముఖ్యంశాలు

ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఇంకో రాజాసింగ్ కావాలి

Satyam NEWS
కుల రాజకీయాల కోసం మతానికి జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోని ఆంధ్రప్రదేశ్ బిజెపికి రాజాసింగ్ లాంటి నాయకుడు అవసరమని కింది స్థాయి బిజెపి నాయకులు కోరుకుంటున్నారు. దేవాలయాలపై, దేవుడి విగ్రహాలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్...
Slider ప్రత్యేకం

శ్రీశైలం గోశాల బాధ్యతల నుంచి రజాక్ భార్యకు ఉద్వాసన

Satyam NEWS
శ్రీశైలం దేవస్థానంలో ముస్లిం మతస్థుల పెత్తనం పై హైదరాబాద్ ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన పోరాటం ఫలించింది. శ్రీశైలం దేవస్థానం నిర్వహించే గోశాల నిర్వహణ బాధ్యతల నుంచి అక్కడ పెత్తనం చెలాయిస్తున్న రజాక్ భార్యను...
Slider ప్రత్యేకం

Rajasingh Vs Razaq: ఆంధ్రా బిజెపి సైలెంట్: ఎందుకో…..?

Satyam NEWS
పవిత్ర పుణ్య క్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖమైన క్షేత్రం అయిన శ్రీశైలంలో ముస్లింలు పెత్తనం చేస్తున్నారనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ బిజెపి ఎందుకు మౌనంగా ఉంది? దేవాలయాలు కూల్చివేతలపైనా, విగ్రహాలు ధ్వంసంపైనా, రథాలు కాలబెట్టడం పైనా...
Slider ప్రకాశం

పేదవారి సత్రం స్వాహా చేయడానికి యత్నం

Satyam NEWS
పేద వారికి ఉపయోగపడాల్సిన ఆస్తులను పెద్దవారికి పంచిపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఒంగోలు రైల్వే స్టేషన్ క్లౌ పేట లో శ్రీ పొత్తూరి అయ్యన్న శెట్టి  సత్రం ఉంది....
Slider ఆధ్యాత్మికం

శ్రీశైలం లో అత్యంత వైభవంగా దసరా మహోత్సవాలు

Satyam NEWS
దసరా మహోత్సవాలు శ్రీశైలమహాక్షేత్రంలో వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైల భ్రమరాంబిక కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా మహోత్సవాలు పురస్కరించుకొని ఏడవ రోజు  శ్రీ స్వామి అమ్మవారు గజ వాహనంపై కొలువుదీరారు. శ్రీశైల భ్రమరాంబ దేవి...
Slider ఆధ్యాత్మికం

హంస వాహనంపై కొలువుదీరిన ఆది దంపతులు

Satyam NEWS
దసరా మహోత్సవాలు శ్రీశైలమహాక్షేత్రంలో వైభవంగా జరుగుతున్నాయి. నేడు కాత్యాయిని అలంకారం భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. దసరా మహోత్సవాలు పురస్కరించుకొని ఈ రోజు శ్రీ స్వామి అమ్మవారు హంస వాహనంపై కొలువు దీరారు. శ్రీశైల భ్రమరాంబ...
Slider ఆధ్యాత్మికం

శ్రీశైల పుణ్య క్షేత్రంలో కూష్మాండదుర్గ అలంకారం

Satyam NEWS
కర్నూలు జిల్లా శ్రీశైల పుణ్య క్షేత్రంలో దసరా మహోత్సవాలలో భాగంగా నాల్గవ రోజైన నేడు అమ్మవారికి  కూష్మాండదుర్గ అలంకారం చేశారు. మల్లికార్జున స్వామి అమ్మవార్లకు నేడు కైలాసవాహనసేవ నిర్వహించారు. అదే విధంగా ఉత్సవాలలో భాగంగా...