తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు సూర్యప్రభ వాహనంపై తిరుమాఢ వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు సప్తవాహనాలపై దర్శనమివ్వనున్నారు. మలయప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద...