మతకలహాలు సృష్టించే ఫేక్ వార్తలను కట్టడి చేయాలి – Fake news in social media telugu
సోషల్ మీడియా ద్వారా ఫేక్ వార్తలు, విద్వేషాన్ని రగుల్చే వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలను సవరించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. వినీత్ జిందాల్ అనే న్యాయవాది...