30.2 C
Hyderabad
May 17, 2024 14: 52 PM

Tag : Supreme Court of India

Slider జాతీయం

మతకలహాలు సృష్టించే ఫేక్ వార్తలను కట్టడి చేయాలి – Fake news in social media telugu

Satyam NEWS
సోషల్ మీడియా ద్వారా ఫేక్ వార్తలు, విద్వేషాన్ని రగుల్చే వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలను సవరించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. వినీత్ జిందాల్ అనే న్యాయవాది...
Slider ప్రత్యేకం

కరోనా మందుల పేరుతో మోసంపై కేంద్రానికి సుప్రీం నోటీసు

Satyam NEWS
కరోనా చికిత్సలో విరివిగా వినియోగిస్తున్న రెమిడిస్వేర్, ఫావిపిరవేర్ మందులను వినియోగించేందుకు కేంద్రం అనుమతి ఉందా లేదా చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ మేరకు కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ రెండు మందులు...
Slider జాతీయం

సిఎం జగన్ పై క్రిమినల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ చేపట్టాలి

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా క్రిమినల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ప్రారంభించేందుకు అనుమతి కావాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ అటార్నీ జనరల్ ఫర్ ఇండియా కె కె వేణుగోపాల్ ను కోరారు....
Slider జాతీయం

జగన్ లెటర్ పై చీలిపోయిన సుప్రీం బార్ అసోసియేషన్

Satyam NEWS
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దవే పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని సమర్థించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణను, ఆంధ్రప్రదేశ్...
Slider జాతీయం

కరోనా పై కేంద్ర వైఫల్యాన్ని ప్రశ్నించిన పిటీషన్ కొట్టివేత

Satyam NEWS
దేశంలో కరోనా వ్యాప్తి అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఆరుగురు మాజీ ఉన్నతాధికారులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కరోనా వ్యాప్తి అరికట్టడంలో ముందు చూపులేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం...
Slider జాతీయం

ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

Satyam NEWS
ప్రతీ పోలీస్ స్టేషన్ లోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అంశంపై అభిప్రాయాలు చెప్పాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలితాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరమ్ వీర్ సింగ్ సయానీ అనే...
Slider ముఖ్యంశాలు

సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బతిన్న జగన్ సర్కార్

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరొక్క సారి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి రాజధాని ప్రాంతోం గృహనిర్మాణ జోన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ అంశంపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లిన...
Slider ప్రత్యేకం

వైఎస్ జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు డెడ్ లైన్

Satyam NEWS
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ విషయంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ చెప్పినా వినకుండా ఇప్పటి వరకూ...
Slider ఆంధ్రప్రదేశ్

కోర్టు ధిక్కరణ కేసుపై సుప్రీంకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం

Satyam NEWS
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసుపై స్టే ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తనకు అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పినా,...
Slider జాతీయం

జర్నలిస్టు దువాపై రాజద్రోహం కేసులో స్టే నిరాకరణ

Satyam NEWS
జర్నలిస్టు వినోద్ దువా హిమాచల్ ప్రదేశ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మరణాలు, ఉగ్రవాదుల దాడులను రాజకీయానికి వినియోగించుకుంటున్నారని దువా తన వీడియో...