సోషల్ మీడియా లో అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు
సోషల్ మీడియా లో అవాస్తవాలు ప్రచారం చేస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కడప జిల్లా ఎస్.పి కె.కె.ఎన్ అన్బురాజన్ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం జిల్లా ఎస్పీ పత్రికా...