28.2 C
Hyderabad
May 19, 2024 14: 23 PM

Tag : Telugu Desham Party

Slider కడప

రాజంపేట లో ఆ రెండు సామాజిక వర్గాల దే ఆధిపత్యం.!

Satyam NEWS
ఫ్యాక్షన్ సంస్కృతికి పూర్తి భిన్నంగా ప్రశాంతతకు ఆలంబనగా (నిలుస్తూ వస్తున్న నియోజకవర్గం రాజంపేట. ఇక్కడ హత్యలు, ప్రతిహత్యలు, విమర్శలు, ప్రతి విమర్శల శాతం చాలా తక్కువ కులాలు, వర్గాలకే ఇక్కడి ప్రజలు పార్టీల కంటే...
Slider సినిమా

‘అన్నగారి విగ్రహంలో మీ భాగస్వామ్యం కావాలి’

Satyam NEWS
నందమూరి ఎన్.టి. రామారావు  కీర్తి ఆ చంద్రతారార్కం ఉండాలనే సంకల్పతోనే మా కమిటీ నిర్మాణాత్మకమైన కార్యక్రమాలను తలపెట్టిందని,  ఎన్ .టి .ఆర్ ప్రసంగాలను రెండు సంపుటాలుగా , అన్నగారి వ్యక్తిత్వం పై శకపురుషుడు అన్న...
Slider కడప

ఎన్నారై టీడీపీ నేత చలపాటి చంద్ర పై వైసీపీ నేతల దాడి

Satyam NEWS
ఉమ్మడి కడప జిల్లా సిద్దవటం మండలంలో  మాధవరం లో టీడీపీ ఎన్నారై నేత చలపాటి చంద్ర పై వైసీపీ నేతల దాడిని సోమవారం టీడీపీ నేతలు మీడియా సమావేశంలో ఖండించారు. చలపాటి చంద్ర ను...
Slider ప్రత్యేకం

రాజకీయ కారణాలతో టీచర్‌ను చంపడం దారుణం: చంద్రబాబు

Satyam NEWS
విజయనగరం జిల్లా రాజాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ హత్యను తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కారణాలతో ఒక టీచర్‌ను చంపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు...
Slider గుంటూరు

టీడీపీ నేతలపై రాళ్లదాడి చేసిన వైసీపీ కార్యకర్తలు

Satyam NEWS
అవినీతి ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు భౌతికదాడులకు దిగారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో టీడీపీ కార్యకర్తల పై వైసీపీ నేతలు రాళ్ళ దాడికి దిగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత...
Slider గుంటూరు

మహాశక్తి ప్రారంభోత్సవ కార్యక్రమానికి తరలి వెళ్లిన తెలుగు మహిళ

Satyam NEWS
చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాశక్తి కార్యక్రమానికి శుక్రవారం నాడు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబును కలిసి ప్రయాణానికి తెలుగు మహిళలు సిద్ధమయ్యారు. తెలుగు మహిళల ప్రయాణానికి...
Slider అనంతపురం

రాజంపేటలో టీడీపీ జెండా ఎగరేస్తా…

Satyam NEWS
టీడీపీ లోఉన్న వైసిపి కోవర్టులు భరతం పట్టి, వారి బంగా రం బయటపెట్టి, వైసీపీ కుట్రలను కుతం త్రాల ను రాజంపేట నియో జకవ ర్గంలో తెలుగుదేశం జెం డా ఎగరేస్తామని రాజంపేట టిడిపి...
Slider కడప

సీఎం జగన్ ఓ కలుపు మొక్క

Satyam NEWS
వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి మూడు పార్టీలు కలుస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. వచ్చే ఎన్నికలలో వైసీపీని ఓడించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్...
Slider గుంటూరు

వైసీపీ ఫేక్ ప్రాప‌గాండపై లోకేష్ న్యాయ‌పోరాటం

Satyam NEWS
గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి, పోతుల సునీత‌ల‌పై క్రిమిన‌ల్ కేసులు దాఖ‌లు త‌న‌పైనా, త‌న కుటుంబంపైనా అస‌త్య ఆరోప‌ణ‌ల‌ని ప్రచారం చేస్తున్న వైసీపీ నేత‌ల ఫేక్ ప్రాప‌గాండపై టిడిపి జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్...
Slider గుంటూరు

యువగళం కు సంఘీభావంగా టీడీపీ యాత్ర

Satyam NEWS
యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో టీడీపీ ఇన్ చార్జి డా౹౹చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. దీంతో నరసరావుపేటలోని గుంటూరు రోడ్ జనసంద్రంగా...