టీడీపీ నేతలపై రాళ్లదాడి చేసిన వైసీపీ కార్యకర్తలు
అవినీతి ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు భౌతికదాడులకు దిగారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో టీడీపీ కార్యకర్తల పై వైసీపీ నేతలు రాళ్ళ దాడికి దిగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత...