తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం బంగారు మయం కానుంది. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం ‘చిగర్ గుంట-బిసనత్తమ్’ మధ్య బంగారు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం...
పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ బస్సు యాత్ర, టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి సెల్ఫీలతో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికార పీఠం కదిలి వెన్నులో ఓటమి భయం పుట్టిందని...
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల తెదేపా నాయకులపై రామకుప్పం పోలీస్స్టేషనులో బుధవారం రాత్రి కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. రామకుప్పం,చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల తెదేపా నాయకులపై రామకుప్పం...
నాలుగేళ్ల నరకం’ అనే పేరుతో తెలుగుదేశం పార్టీ కొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేర పార్టీ అధినేత చంద్రబాబు ట్విటర్ వేదికగా వీడియో రిలీజ్ చేశారు. రానున్న రోజుల్లో గల్లీ నుండి ...
ఈ నెల 26 వ తేదీ సోమవారం రోజు న కేంద్ర మాజీమంత్రి అశోక గజపతి పుట్టినరోజు సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లా లో టీడీపీ రక్తదాన శిబిరం...
కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు… పార్టీ సీనియర్ నేత…మాన్సాస్ చైర్మన్ పీ.అశోక్ గజపతిరాజు పుట్టిన రోజు సందర్భంగా 25 వ తేదీ అశోక్ బంగ్లా లో మెగా బ్లడ్ డొనేషన్...
www.weaversdirect.in వెబ్ సైట్ ఆరంభించిన నారా లోకేష్ చేనేతల తలరాత మార్చేందుకు యువనేత నారా లోకేష్ వేసిన తొలి అడుగు లక్షలాది చేనేతల భవితకి బాట కానున్నది. నారా లోకేష్ అనే ఒక వ్యక్తి...
బి ఆర్ ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపు కుంటుంది అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు,ఉద్యోగులైన మున్సిపల్ వర్కర్స్,అంగన్వాడి,ఆశ,మిడ్డి మిల్స్ స్కీం వర్కర్స్ ని,కార్మికులందరినీ కూడా పర్మినెంట్...
మాట తప్పని.. మడమ తిప్పని వంశానికి వారసుడనని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీల్లో 93% అమలు చేయలేదని తెలుగుదేశం పార్టీ వాస్తవపత్రం విడుదల చేసింది. నవరత్నాల అమలుపై...
ఇటీవల కర్నూలులో నారా లోకేష్ యువగళం పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ప్రకాష్ నగర్ 49 వ వార్డుకి చెందిన రాము కుటుంబంతో కలిసి లోకేష్ కి హారతి ఇచ్చి స్వాగతం పలికారు. లోకేష్కి...