29.2 C
Hyderabad
May 18, 2024 10: 43 AM

Author : Satyam NEWS

29166 Posts - 23 Comments
Slider కడప

బంద్ చేస్తున్న రాజంపేట టీడీపీ నేతల అరెస్ట్….

Satyam NEWS
రాష్ట్ర టీడీపీ పిలుపు మేరకు బంద్ కు ప్రయత్నించిన స్థానిక టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా రాజంపేట లో తెలుగుదేశం నేతలను మంగళవారం తెల్లవారు జామున రూరల్ పోలీసులు అదుపులోకి...
Slider ప్రత్యేకం

అందరి సహకారంతో ప్రశాంతంగా ముగిసిన సిరిమానోత్సవం..

Satyam NEWS
విజయనగరంలోని శ్రీశ్రీ శ్రీ పైడితల్లమ్మ సిరిమానోత్సవం ప్రశాంతంగా  ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, కరోనా నిబంధనలతో పోలీసుశాఖ చేపట్టిన పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు, ముందస్తు జాగ్రత్త చర్యలు సత్ఫలితాలిచ్చాయి. సిరిమాను వెంబడి జిల్లా...
Slider కరీంనగర్

హుజురాబాద్ ఉప ఎన్నికలో బిజెపి గెలుపు ఖాయం

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే  ఎన్విఎస్ఎస్ ప్రభాకర్   ఆధ్వర్యంలో మంగళవారం  హుజూరాబాద్ లోని బూత్ నెంబర్ 43లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్  ఈటెల రాజేంద్ర గెలుపు...
Slider హైదరాబాద్

ఆంధ్ర రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్న జగన్ రెడ్డి

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రత లు పూర్తిగా లోపించాయని, ప్రతిపక్ష నేతల ఇళ్ళ మీద దాడులు చేయడం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడం అత్యంత హేయం అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు,...
Slider ప్రత్యేకం

టిడిపి కార్యాలయాలపై దాడులను ఖండించిన రఘురామ

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైనా, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిపైనా జరిగిన దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు తీవ్రంగా ఖండించారు. నేడు జరిగిన దాడులపై సీబీఐ...
Slider కడప

దాడులు చేసే సంస్కృతిని బీజేపీ సహించదు…

Satyam NEWS
ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలు, నాయకుల మీద దాడులు చేసే సంస్కృతిని బీజేపీ సహించదని కడప జిల్లా రాజంపేట కు చెందిన రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ట్విటర్ వేదికగా ఖండించారు....
Slider ప్రత్యేకం

సిఎం డిజిపికి తెలిసే దాడి జరిగింది: చంద్రబాబు

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి, డిజిపి గౌతమ్ సవాంగ్ కు తెలిసే జరిగిందని మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. దాడి అనంతరం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో...
Slider అనంతపురం

ప్రజాస్వామ్యం ఉందా?: ఏపి కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

Satyam NEWS
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటోంది అని, రాష్ట్రంలో  ప్రజాస్వామ్యం ఉందా అన్న అనుమానం వస్తుందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్...
Slider గుంటూరు

ఏపిలో రాష్ట్రపతి పాలన విధించాలి: నవతరం పార్టీ డిమాండ్

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై దాడులను ఖండిస్తున్నామని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఏపిలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నాం అని మీడియా కు తెలిపారు. తెలుగుదేశం...
Slider ప్రత్యేకం

స‌హ‌నం చేత‌కానిత‌నం అనుకుంటున్నావా?

Satyam NEWS
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు చేసిన అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఆయన అన్న మాటలు ఇవి: ఇప్ప‌టివ‌ర‌కూ ముఖ్య‌మంత్రి అని గౌర‌వించి గారూ...