మమ్మల్ని బానిసల్లా చూస్తున్నారు
ప్రభుత్వ సేవల్ని ప్రజల ఇళ్ల వద్దకు చేర వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టింది. అయితే సచివాలయ ఉద్యోగులు,వాలంటీర్ల మధ్య అనేక చోట్ల సమన్వయం కొరవడుతోంది. గుంటూరు జిల్లా...