ఏపీలోని మంత్రి బొత్స సత్యనారాయణ సొంత ఊరైన విజయనగరం నగరంలోని దాసన్నపేటలో 6వ నెంబరు వార్డు సచివాల యాన్నిఆ జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు తనిఖీ చేశారు. ముందుగా అక్కడి రికార్డులను, మౌలిక వసతులను...
ప్రభుత్వ సేవల్ని ప్రజల ఇళ్ల వద్దకు చేర వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టింది. అయితే సచివాలయ ఉద్యోగులు,వాలంటీర్ల మధ్య అనేక చోట్ల సమన్వయం కొరవడుతోంది. గుంటూరు జిల్లా...
పశ్చిమగోదావరి జిల్లాలో గ్రామ, వార్డు సెక్రటేరియట్ ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను జాయింట్ కలెక్టర్( సంక్షేమం) హిమాన్సు శుక్లా ఆకస్మిక తనిఖీ చేశారు. ఆదివారం ఏలూరులోని సి ఆర్ ఆర్ కాలేజ్, కేకేఆర్ గౌతమ్,...