జీఎస్టీ వసూళ్ళు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడంతో గత నెలకుగాను దేశవ్యాప్తంగా రూ.1.42 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా...
టీశాట్ నెట్వర్క్ ఛానళ్ల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు క్వాంటమ్ కాన్సెప్ట్, ఉద్యోగ అవకాశాలపై రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీఈవో ఆర్ శైలేష్రెడ్డి తెలిపారు. ఈనెల నాలుగో తేదీ నుంచి 15వ తేదీ...
కొత్త జిల్లాల మార్పుచేర్పులుతో పాటు రాష్ట్రంలోని అధికారులను పెద్ద ఎత్తున బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కీలకమైన పోస్టింగ్లలో అధికారులను బదిలి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పలువురు ఐఏఎస్ అధికారుల్ని బదిలీ...
పెట్రోల్ , డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఈ మేరకు దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు తాజా పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. ఆదివారం రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు...
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు పెద్దఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటివరకూ 2 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొ న్నాయి. గడువు ముగిసేలోగా ఇవి 4 లక్షలకు చేరే వీలుందని భావిస్తున్నారు....
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. వర్చువల్గా భేటీ అయిన కేబినెట్ చిన్న చిన్న మార్పులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ను విడుదల చేయబోతోంది. ఏప్రిల్ 4వ తేదీన కొత్త...
ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజగా మరోసారి సీనియర్ నేతలతో రాహుల్ గాంధీ ఈనెల 4న సమావేశం కాబోతున్నారు....
హైదరాబాద్లో భారీ రేవ్ పార్టీ ని పోలీసులు భగ్నం చేశారు. బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లో రేవ్ పార్టీని నిర్వహిస్తున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులకు పక్క సమాచారం అందడంతో టాస్క ఫోర్స్ పోలీసులు మెరుపు...
రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ నటి, మోడల్ మలైకా అరోరా గాయపడింది. ఓ ఫ్యాషన్ ఈవెంట్ ముగించుకుని మలైకా అరోరా ఇంటికి బయలుదేరగా.. ముంబై-పూణే ఎ క్స్ ప్రెస్ హై వే 38 కిమీ పాయింట్...
వివిధ రంగాల్లో కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఉదయం 6 గంటల నుంచి కార్మిక సంఘాలు రెండు రోజుల భారత్ బంద్ చేపట్టారు. భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాల సంయుక్త వేదిక పిలుపు మేర...