26.7 C
Hyderabad
May 3, 2024 08: 15 AM

Author : Sub Editor 2

205 Posts - 0 Comments
Slider హైదరాబాద్

రాజధానిపై అగ్గి రాజేస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ

Sub Editor 2
ముఖ్యమంత్రి పర్యటనలకు వెళ్లినప్పుడల్లా రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ అగ్గి రాజేస్తున్నారని వైస్సార్సీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. రాజధానిని తరలించాలని చూస్తే.. భూములిచ్చిన వేల మంది రైతులు చూస్తూ ఊరుకోబోరన్నారు. రాష్ట్రంలో ఆర్థిక...
Slider ఆదిలాబాద్

గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

Sub Editor 2
గిరిజన సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం  పీఎం ఆర్సీ భవనం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు లో రాయసెంటర్ ల సార్ మెడీలతో సమావేశం నిర్వహించారు. ఈ...
Slider హైదరాబాద్

పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే ప్రారంభించాలని డీసీకి వినతి

Sub Editor 2
రామంతాపూర్‌ డివిజన్‌ లో దీర్ఘకాలిక సమస్యలపై ఉప్పల్‌ డీసీ అరుణకుమారి, ఈ ఈ నాగేందర్‌లాల్‌లను మాజీ కార్పోరేటర్‌ గంధం జోత్న్సనాగేశ్వరరావు బుదవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ రామంతాపూర్‌...
Slider ఆధ్యాత్మికం

14 కళ్యాణ మండపాలు లీజుకు టీటీడీ నిర్ణయం

Sub Editor 2
చిత్తూరు జిల్లాలోని 14 కళ్యాణ మండపాల నిర్వహణను హిందూ సంస్థలు, ఆలయాలు, మఠాలు, ట్రస్ట్ లు, హిందూ మతానికి చెందిన వ్యక్తులకు 5 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.ఆసక్తి కల హిందూ...
Slider కడప

మైదుకూరు వైస్ చైర్మన్ ఎన్నికను బహిష్కరించిన తెలుగుదేశం

Sub Editor 2
కడప జిల్లా మైదుకూరు పురపాలిక  రెండవ వైస్ చైర్మన్  ఎన్నిక శుక్రవారం నిర్వహించారు. వైస్ చైర్మన్ ఎన్నికను తెలుగుదేశం కౌన్సిలర్లు బహిష్కరించగా,వైసీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. రెండవ వైస్ చైర్మన్ గా ఎనిమిదో వార్డు కౌన్సిలర్ ...