రాజధానిపై అగ్గి రాజేస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ
ముఖ్యమంత్రి పర్యటనలకు వెళ్లినప్పుడల్లా రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ అగ్గి రాజేస్తున్నారని వైస్సార్సీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. రాజధానిని తరలించాలని చూస్తే.. భూములిచ్చిన వేల మంది రైతులు చూస్తూ ఊరుకోబోరన్నారు. రాష్ట్రంలో ఆర్థిక...