కర్ణాటకలో ఇద్దరు సీనియర్ మహిళా బ్యూరోక్రాట్ల మధ్య గొడవ ఎట్టకేలకు కోర్టుకు చేరింది. ఐపీఎస్ అధికారిణి రూప డి తో పాటు మరో 60 మందిపై ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి కేసు పెట్టారు....
ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారుల సతీమణుల సంఘం (AP IASOWA) తమ ఉదారత చాటుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి వారి సతీమణి పద్మప్రియ అధ్యక్షతన గల ఏపీ ఐఏఎస్ఓడబ్ల్యూఏ ఆధ్వర్యంలో గుణదలలోని...
జగన్ అక్రమాస్తుల కేసులో ఇద్దరు విశ్రాంత ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. లేపాక్షి నాలెడ్జ్ హబ్, అరబిందో హెటిరో ఛార్జిషీట్లో బీపీ ఆచార్యపై సీబీఐ కోర్టు అవినీతి నిరోధక చట్టం అభియోగాలను పరిగణనలోకి...
కొత్త జిల్లాల మార్పుచేర్పులుతో పాటు రాష్ట్రంలోని అధికారులను పెద్ద ఎత్తున బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కీలకమైన పోస్టింగ్లలో అధికారులను బదిలి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పలువురు ఐఏఎస్ అధికారుల్ని బదిలీ...