వివిధ రంగాల్లో కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఉదయం 6 గంటల నుంచి కార్మిక సంఘాలు రెండు రోజుల భారత్ బంద్ చేపట్టారు. భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాల సంయుక్త వేదిక పిలుపు మేర...
మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరిగే సమ్మెలో అసంఘటిత రంగ కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామయ్య కోరారు. ఖమ్మం నగరంలో బైపాస్ ప్రాంతములో మార్బుల్...
ప్రజా సంపద పరిరక్షణ కోసం, రాజ్యాంగ పౌర హక్కులను కాపాడుకోవడం కోసం ఈ 28, 29 తేదీలలో దేశ వ్యాప్తంగా అఖిల పక్ష కార్మిక, ఉద్యోగ సంఘాలు తలపెట్టి న సమ్మె లో అన్ని...
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశాన్ని రక్షించుకుందాం, ప్రజలను కాపాడుకుందామనే నినాదంతో 10 కేంద్ర కార్మికసంఘాల, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఫెడరేషన్ ల ఆధ్వర్యంలో మార్చి 28,29 తేదీ ల్లో...
ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోకుంటే, కరోనా వైరస్కు సంబంధించిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్లో మూడో విపత్తుకు కారణమవుతుందని దేశంలోని అతిపెద్ద వైద్యుల సంస్థ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హెచ్చరించింది. భారతదేశంలోని ప్రధాన...
భారత రైతాంగం తలపెట్టిన భారత్ బంద్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మద్దతు పలుకుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నరైతు వ్యతిరేక వ్యవసాయ, విద్యుత్ చట్టాలకు వ్యతిరేకంగా బాన్సువాడ నియోజకవర్గం బంద్ లో నిజామాబాద్...
కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో తీసుకువస్తున్ననూతన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం...
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీలు బంద్ నకు పిలునివ్వడం…దానికి ఏపీ ప్రభుత్వం కూడా మద్దతు పలకడంతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. రాత్రి తొమ్మిది గంటలకు...