ఆంధ్రప్రదేశ్ లోని వాహనదారులకు రాష్ట్ర రవాణా శాఖ షాక్ ఇచ్చింది. రీ– రిజిస్ట్రేషన్ ఫీజులను భారీగా పెంచుతూ ఏపీ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా దీనికి సంబంధించిన ఆదేశాలను...
వరుణ్ తేజ్ ‘గని’మూవీ కి సినిమా టిక్కెట్ ధరలను తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వరుణ్ తేజ్ బాక్సర్గా మొదటి పాత్ర చేస్తున్న ఈ యాక్షన్-ప్యాక్డ్ సినిమా చుట్టూ చాలా ఉత్కంఠ నెలకొంది. ఇంత...
రాష్ట్రానికి సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు విషయమై పార్లమెంటును, దేశ ప్రజలని, రైతులను తప్పుదోవ పట్టించినందుకు కేంద్ర వాణిజ్య, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పై సభా హక్కుల ఉల్లంఘన(ప్రివిలేజ్ మోషన్) నోటీసును...
రాష్ట్రంలో యాసంగిలో రైతులు పండించిన వడ్లను కొనల్సిందే అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త దీక్షలో భాగంగా ఖమ్మం నియోజకవర్గం...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యజనం పై కక్ష గట్టినట్టు గా అన్ని రకాల వస్తువుల ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సిపిఎం ఖమ్మం కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గాంధీ చౌక్ సెంటర్లో...
రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక కాబడిన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో యూనిట్ల ఏర్పాటు కోసం దళిత బందు నిధులు విడుదలయ్యాయి. ఆ మేరకు నిధులు విడుదల చేసినట్లు జిల్లా...
వరుసగా పెట్రో ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై మోయలేని భారం వేస్తున్నది. గ్యాప్లేకుండా చమురు ధరలు పెంచుతూ సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నది. మార్చి 22న ప్రారంభమైన ధరల మోత కొనసాగుతూనే ఉన్నది....
గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులపై రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనం లేకుండా చర్యలు చేపట్టింది. కేంద్రం అందిస్తున్న నిధులను...
ఈ ఏడాది 70 శాతం సిలబస్ తోనే ఎంసెట్ను నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ఇంటర్మీడియట్ అకడమిక్ ఇయర్ను కుదించిన సంగతి తెలిసిందే. సిలబస్ ను కూడా 70 శాతానికి పరిమితం చేశారు. దీనికి అనుగుణంగా...
న్యాయశాస్త్ర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి షెడ్యూల్ విడుదల చేసి, వివరాలు తెలిపారు. ఎల్ఎఎల్బీ (3 సంవత్సరాలు, 5 సంవత్సరాల...