25.7 C
Hyderabad
May 19, 2024 09: 22 AM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

Analysis: నితీశ్ సుఖానికి టెండర్ పెడుతున్న చిరాగ్

Satyam NEWS
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమరభేరీలోని తొలి దశ ముగిసింది. పార్టీలన్నీ బాహాబాహీ తలపడుతున్న ఘట్టాలు ఆ రాష్ట్రంతో పాటు దేశంలోనూ వేడి పుట్టిస్తున్నాయి. కరోనా వైరస్ విజృంభణ ఇంకా తగ్గక ముందే ఎన్నికలు నిర్వహిస్తున్నారు....
Slider ప్రత్యేకం

గొర్రెకుంట హత్యల కేసు దోషికి ఉరిశిక్ష

Satyam NEWS
రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన వరంగల్ అర్బన్ జిల్లా గొర్రెకుంట హత్య కేసులో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ కు శిక్ష ఖరారు అయింది. తొమ్మిది మంది హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష...
Slider ప్రత్యేకం

ఆస్పత్రికి బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ తరలింపు

Satyam NEWS
కరీంనగర్‌లోని తన కార్యాలయంలో నిర్బంధ దీక్షకు దిగిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను పార్టీ నేతలు ఆస్పత్రికి తరలించారు. ఆయన షుగర్‌ లెవెల్స్‌ పడిపోతుండటంతో ప్రభుత్వ వైద్యులు ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు. అనంతరం...
Slider ప్రత్యేకం

తెలంగాణలో చిన్నారుల వరుస కిడ్నాప్ లు: నేడు మరొకటి

Satyam NEWS
వారం రోజుల క్రితం మహబూబా బాద్ లో దీక్షిత్ అనే బాలుడు హత్యోదంతం మరవక ముందే.. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలో బాలుడు అథియాన్‌ (5) అదృశ్య ఘటన విషాదాంతమైంది. శామీర్‌పేట అవుటర్‌ రింగ్‌రోడ్డు పక్కన...
Slider ప్రత్యేకం

ఉప ఎన్నిక నేపథ్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆకస్మిక బదిలీ

Satyam NEWS
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణలో ముగ్గురు జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ బదిలీ కావడం గమనార్హం....
Slider ప్రత్యేకం

ముఖ్యమంత్రి కార్యాలయంపై ముసురుకున్న మరో వివాదం

Satyam NEWS
రాజ్యాంగ పరంగా ఏర్పడిన వ్యవస్థ అయినా సరే రాష్ట్ర ఎన్నికల సంఘం మా ఆధీనంలో పని చేయాల్సిందేనని మంకుపట్టు పట్టి కూర్చున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైకోర్టు పదే పదే గుర్తు చేస్తున్నా మారడం లేదు....
Slider ప్రత్యేకం

Analysis: విరాళాలు ఇచ్చేవారిపై విసుర్లా?

Satyam NEWS
డబ్బు, హోదా, చదువు ఉంటేనే పెద్దమనుషులు కారు.  మనసుండాలి. మనసు ఎంతవుంటే? మనిషితనం అంత ఉన్నట్లు. పెద్దమనుషులుగా పేరుమోసిన వాళ్లందరికీ పెద్దమనసు ఉండాలని గ్యారెంటీ ఏమీలేదు. మనసున్న మనిషికి కోటి దండాలు పెడదాం. దండం...
Slider ప్రత్యేకం

త్రిబుల్ వన్ జీవో అమలుపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి

Satyam NEWS
ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఉంటారు, వెళ్లిపోతారు. అయితే వారు వ్యవస్థలను బలోపేతం చేసి వెళ్లాలి. వ్యవస్థను తూట్లు పొడిచి వెళ్లిపోతే వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. నాలాలు ఆక్రమించేసి కట్టేస్తుంటే మేం చూసుకొంటాములే అనే వదిలేస్తారు....
Slider ప్రత్యేకం

మొక్క జొన్న రైతుల మహా ధర్నా ఉద్రిక్తం

Satyam NEWS
మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడంతో పాటు సన్నరకం వరి పంటకు మద్దతు ధర కల్పించాలని కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైతులు చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తలకు దారి తీసింది. ఉదయం 11 గంటల నుంచి...
Slider ప్రత్యేకం

దేశంలో కరోనా డేంజర్ జిల్లాలు ఆంధ్రాలోనే ఎక్కువ

Satyam NEWS
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తిలో డేజంర్ జిల్లాలను కేంద్రం ప్రకటించింది. మొత్తం దేశంలో 30 కరోనా డేంజర్ జిల్లాలు ప్రకటించగా ఆంధ్రప్రదేశ్ లోనే ఐదు జిల్లాలు ఉన్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు,...