రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన వరంగల్ అర్బన్ జిల్లా గొర్రెకుంట హత్య కేసులో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ కు శిక్ష ఖరారు అయింది. తొమ్మిది మంది హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష...
దాదాపు 17 సంవత్సరాల తర్వాత అమెరికాలో ఒక నేరస్తుడికి ఉరిశిక్ష అమలు జరిపారు. జాతి వివక్షతతో ముగ్గుర్ని చంపిన డానియల్ లూయిస్ లీ అనే శ్వేత జాతీయుడిని ఇండియానా స్టేట్ లోని టెర్రరే హ్యూట్...