దేశంలో కరోనా డేంజర్ జిల్లాలు ఆంధ్రాలోనే ఎక్కువ
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తిలో డేజంర్ జిల్లాలను కేంద్రం ప్రకటించింది. మొత్తం దేశంలో 30 కరోనా డేంజర్ జిల్లాలు ప్రకటించగా ఆంధ్రప్రదేశ్ లోనే ఐదు జిల్లాలు ఉన్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు,...