వద్దని చెప్పినా రైతులు మొక్కజొన్న పంట వేశారు
వరి ధాన్యం కొనుగోలు కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర చెల్లించి, మక్కలు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. క్వింటాలుకు రూ.1,850 మద్దతు ధర చెల్లించి మార్క్...