ఛీ ఛీ బీజేపీ శీర్షికతో సత్యం న్యూస్ నిన్న పోస్టు చేసిన ఆంధ్రప్రదేశ్ బిజెపి అంతర్గత విషయాలపై కథనానికి పూర్తి స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. బిజెపిలో దిద్దుబాటు చర్యలు ప్రారంభం అయ్యాయి. బిజెపి ఆంధ్రప్రదేశ్...
ఆంధ్రప్రదేశ్ బిజెపిలో ఏం జరుగుతున్నది? ఆ పార్టీలో ఏం జరుగుతున్నదో ఆ పార్టీ వారిని అడగడం కన్నా వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డిని అడిగితే వివరంగా చెబుతారు. ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిని ఎప్పుడు మారుస్తారు?...
ఇద్దరూ మహిళా ఎమ్మెల్యేలే. అయితే ఎంత తేడా? ఒకామె రాళ్లపై నడిచివెళుతూ బరువులు మోస్తూ లాక్ డౌన్ బాధితులకు ఆహారం తీసుకుని వెళుతూ ఉన్నది. మరొకామె ప్రజలను నడి ఎండలో నిలబెట్టి వారి చేతుల్లో...
కరోనా సమయంలో మూతపడిన కార్పొరేట్ రెసిడెన్షియల్ కాలేజీలకు ఇక భవిష్యత్తు లేనట్లే కనిపిస్తున్నది. కరోనా సమయంలో తలెత్తిన దారుణమైన పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే చిన్న కాలేజీలే శ్రేయస్కరమని తల్లిదండ్రులు భావిస్తున్నారు. రెసిడెన్షియల్ కాలేజీల...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి తరలి వెళ్లేందుకు కొత్త వ్యూహం రచిస్తున్నారు. ఈ మేరకు తుది నిర్ణయం కూడా తీసుకుని అమలు చేయడం ఒక్కటే తరువాయి. రాజధాని అమరావతి ని తరలించేందుకు కొన్ని...
భారత్ లో అమలు జరుగుతున్న లాక్ డౌన్ విజయవంతం అయింది. కరోనా కేసులు వ్యాప్తి చెందడం నిలిచిపోయింది. అక్కడక్కడ కేసులు రిపోర్టు అవుతున్నా కమ్యూనిటీ స్ప్రెడ్ జరగడం లేదు. అంటే అంటు వ్యాధి ప్రబలడం...
స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి రాష్ట్రంలోని 676 మండలాలలో ఆదివారం నాటికి కేవలం 40 మండలాలు మాత్రమే రెడ్...
కరోనా సమయంలో ప్రకటనలు లేక పత్రికలు మూతపడుతున్నాయి కదా? మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి పత్రిక ఏ విధంగా ఉంది? ఎన్ని కరోనాలు వచ్చినా సాక్షి...
ఆగమేఘాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన రిటైర్డ్ జస్టిస్ కనగరాజుపై ఇప్పుడు ఎంతో బాధ్యత ఉంది. సగంలో ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆయన తక్షణమే ప్రారంభించాల్సి ఉంది....
ఆయన ఏదో పెద్ద నేరం చేశాడని కాదు. ఆయన కుంభకోణానికి పాల్పడ్డాడని కాదు. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నాడని కూడా కాదు. మరి చిత్తూరు జిల్లా నగరి మునిసిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిని రాష్ట్ర...