29.2 C
Hyderabad
May 18, 2024 11: 32 AM

Category : సంపాదకీయం

Slider సంపాదకీయం

క్లీన్ ఇట్: నేరమే రాజకీయం రాజకీయమే వ్యాపారం

Satyam NEWS
నేరస్తులు, ధనవంతులు, వ్యాపారస్తుల నుంచి రాజకీయాలు వేరు చేయడం సాధ్యమేనా? రాజకీయం ఒక ఖరీదైన వ్యాపారంగా మారిపోయి ఉన్న ఈ తరుణంలో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నది. అందుకు న్యాయ వ్యవస్థను మనస్ఫూర్తిగా...
Slider సంపాదకీయం

మోడీ అమిత్ షాల సెంటిమెంట్లను ఊడ్చేసిన చీపురు

Satyam NEWS
అరవింద్ కేజ్రీవాల్ బిజెపి పరువు తీయడమే కాదు బిజెపి నుంచి హిందూత్వ స్లోగన్ ను కూడా లాగేసుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఒక టెర్రరిస్టు అని బిజెపి నాయకులు విచ్చలవిడిగా చేసిన ఆరోపణలకు ఆయన వందేమాతరం...
Slider సంపాదకీయం

ఇంట్రోస్పెక్షన్: పౌరసత్వంపై ఇక చాలు తగ్గండి

Satyam NEWS
కాంగ్రెస్ ముక్త్ భారత్ ఎంత వరకు వచ్చింది? దేశం నుంచి కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చిన బిజెపి పెద్దలు ఇప్పుడు ఆ మాట వాడటం లేదు. అంటే కాంగ్రెస్ ముక్త భారత్ వచ్చేసిందని అర్ధమా?...
Slider సంపాదకీయం

ఎగ్జిట్ ట్రెండ్: దేశభక్తిని ఊడ్చేసిన చీపురు పార్టీ

Satyam NEWS
ఢిల్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే ప్రశాంత్ కిశోర్ తన కెరియర్ లో మరో విజయం నమోదు చేసుకున్నట్లు అవుతుంది. ఢిల్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించబోతున్నట్లు అన్ని...
Slider సంపాదకీయం

సీక్రెట్: కడప టిడిపి నేతకు తెలంగాణ హస్తానికి లింకు?

Satyam NEWS
కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరిపిన దాడిలో అత్యంత కీలకమైన పత్రాలు దొరికినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికలలో కడప అసెంబ్లీ స్థానం...
Slider సంపాదకీయం

సింగిల్ లైన్ ఆర్గ్యుమెంటు: ఎంత దూరం పారిపోతావు?

Satyam NEWS
సింగిల్ లైన్ రోడ్డు ఉన్న అమరావతి రాజధానిగా ఎట్టిపరిస్థితుల్లో పనికి రాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు. సింగిల్ లైన్ రోడ్డు ఉంటే దాన్ని డబుల్ లైనూ, ఫోర్...
Slider సంపాదకీయం

షేమ్: పసుపు చుట్టూ అరాచక రాజకీయం

Satyam NEWS
పసుపు పంట రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు కానీ రాజకీయ నాయకులకు మాత్రం చేతినిండా పని కల్పిస్తున్నది. పసుపు పండించిన రైతుకు మాత్రం ఎకరాకు 50 నుంచి 60 వేల రూపాయల నష్టాన్ని మిగిలుస్తున్నది....
Slider సంపాదకీయం

రాంగ్: మూడు రాజధానుల కాన్సెప్టులో తప్పటడుగు

Satyam NEWS
మూడు రాజధానుల కాన్సెప్టుతో మొండిగా ముందుకు వెళుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అకస్మాత్తుగా జీవో నెం 13ను జారీ చేసింది. న్యాయ రాజధాని గా చేయబోతున్న కర్నూలుకు సంబంధిత కార్యాలయాలను తరలిస్తున్నామని పెద్ద ఎత్తు ప్రచారం...
Slider సంపాదకీయం

గుడ్ బై: సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బ

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాక్ తగిలే వార్త ఇది. సత్యం న్యూస్ జనవరి 9నే ఈ విషయాన్ని వెల్లడించింది. సత్యం న్యూస్ చెప్పినప్పుడు నిజమా? ఇలా జరుగుతున్నదా...
Slider సంపాదకీయం

బడ్జెట్ స్టోరీ: గ్రోతూ లేదు రూటూ లేదు

Satyam NEWS
దేశం ఆర్ధికంగా సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నదనే నిజాన్ని తాను గ్రహించకపోవడమే కాకుండా అందరినీ మభ్యపెట్టే విధంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించడం, బడ్జెట్ ను ప్రతిపాదించడం ఒక రకంగా ఆశ్చర్యం కలిగిస్తున్నది....