40.2 C
Hyderabad
April 29, 2024 15: 05 PM

Tag : Turmaric Board

Slider సంపాదకీయం

షేమ్: పసుపు చుట్టూ అరాచక రాజకీయం

Satyam NEWS
పసుపు పంట రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు కానీ రాజకీయ నాయకులకు మాత్రం చేతినిండా పని కల్పిస్తున్నది. పసుపు పండించిన రైతుకు మాత్రం ఎకరాకు 50 నుంచి 60 వేల రూపాయల నష్టాన్ని మిగిలుస్తున్నది....
Slider తెలంగాణ

పసుపు రైతులకు పాచిపోయిన అన్నం పెట్టిన బిజెపి

Satyam NEWS
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పాచిపోయిన అన్నం నిజామాబాద్ పసుపు రైతులకు ఇచ్చిందని ఆర్మూర్ ఎమ్మెల్యే ఏ.జీవన్ రెడ్డి విమర్శించారు తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన నిన్న కేంద్ర మంత్రి పీయూష్...
Slider నిజామాబాద్

మాయ మాటలు చెబుతున్న నిజామాబాద్ ఎంపి

Satyam NEWS
పసుపు బోర్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం పసుపును కొని మద్దతు ధర ఇవ్వాలనేది రైతుల డిమాండ్. అది వదిలేసి నిజామాబాద్ ఎంపి అర్వింద్ మాయమాటలు చెబుతున్నాడని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ఇది వరకే  ...
Slider కరీంనగర్

సుగంధ ద్రవ్యాల బోర్డుకు రైతు ఐక్య వేదిక స్వాగతం

Satyam NEWS
కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన సుగంధద్రవ్యాల బోర్డును స్వాగతిస్తున్నట్లు జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక ప్రకటించింది. అదే విధంగా పసుపు పంటకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని కోరారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో...
Slider సంపాదకీయం

ఎలక్షన్ గిమ్మిక్: పసుపు హబ్ తో ఏమి ప్రయోజనం?

Satyam NEWS
తెలంగాణలో పసుపు ప్రమోషన్‌ హబ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న సమాచారం నిజామాబాద్ జిల్లా పసుపు రైతులకు ఎలాంటి ఆనందం కలిగించడం లేదు. పసుపు బోర్డు కోసం తాము చేస్తున్న పోరాటాన్ని బిజెపి మళ్లీ ఓట్లుగా...
Slider నిజామాబాద్

ఎంపి అర్వింద్ పదవి నుంచి తక్షణమే వైదొలగాలి

Satyam NEWS
నిజామాబాద్ ఓటర్లను మోసం చేసిన పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్ధి జేఏసీ డిమాండ్ చేసింది. ఎంపీ ఆరవింద్ ఫోటో కి కొమ్ములు పెట్టి విద్యార్థి జేఏసీ ఆధ్వర్యం లో...