గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇల్లు కుటీర పరిశ్రమగా వెలిసిల్లాలనేదే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ఉద్దేశం అని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా...
ఉద్యోగ, ఉపాధి కల్పనలో మోడీ ప్రభుత్వం విఫలమైందని కాయితి విజయకుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పార్లమెంట్లోకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఐదో బడ్జెట్ తీవ్ర నిరాశపరిచిందని కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు...
కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పార్లమెంటులో ఆమె బడ్జెట్ ప్రసంగం చేశారు. పర్యావరణ హిత చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి పెద్దపీట వేస్తున్నట్టు నిర్మల...
పేదరికం లేని, మధ్యతరగతి కూడా సంపదతో ఉండే భారతదేశాన్ని మనం తయారు చేయాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నేడు ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు....
దళిత బహుజన శ్రామిక యూనియన్ ఆధ్వర్యంలో….! ఇటీవల కేంద్ర ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై దళిత బహుజన శ్రామిక యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 10 న విజయవాడలో సదస్సు నిర్వహిస్తున్నట్టు దళిత బహుజన...
కేంద్ర ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్ అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండల అమరవరం గ్రామంలో శాఖా సమావేశంలో...
మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కార్మికులకు, ఉద్యోగులకు నిరాశాజనకంగా ఉందని శ్రీకాకుళం జిల్లా సిఐటియు కార్యదర్శి వై.చలపతిరావు అన్నారు. కార్మిక సంఘాలు లేవనెత్తిన కోరికల పైన బడ్జెట్ స్పందించలేదని, కనీస పెన్షన్ ను...
మధ్యతరగతిపై పిడుగు: మారని ఆదాయపు పన్ను శ్లాబ్ లు వ్యక్తిగత ఆదాయపు పన్ను కేటగిరీలో ఆదాయపు పన్ను శ్లాబ్లలో ఎలాంటి మార్పు లేదు. కరోనా నేపథ్యంలో కొంతైనా వెసులుబాటు కలుగుతుందని ఆశించిన మధ్య తరగతి...
కార్మికుల హక్కుల కోసం CITU నిరంతరం పోరాటం చేస్తుందని భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేస్తే ఎవరిని వదిలిపెట్టదు అని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్యగౌడ్ అన్నారు....
కరోనా కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించి ప్రత్యక్షంగా నరకం చూపిస్తున్నదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు...