30.2 C
Hyderabad
May 17, 2024 20: 43 PM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

చిన్నారిని ఆదుకున్న మంత్రి ఆర్కే రోజా

Bhavani
బైలియరి అట్రిసియం తో బాధపడుతున్న ఒక చిన్నారిని మంత్రి ఆర్కేరోజా ఆదుకున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వారి పాప ఆపరేషన్‌ కోసం అవసరమైన రూ. 22లక్షల నగదును మంత్రి మంజూరు చేయించారు. బుధవారం నగరిలోని...
Slider చిత్తూరు

ఉచిత కంటి పొర చికిత్స శిబిరాన్ని సందర్శించిన మంత్రి రోజా

Satyam NEWS
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్ కే రోజా రోజా చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరగనున్న ఉచిత కంటి పరీక్ష శిబిరంను ఆదివారం సాయంత్రం...
Slider చిత్తూరు

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా టీచర్లను సత్కరించిన మంత్రి రోజా

Satyam NEWS
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీమతి ఆర్ కె రోజా లైన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ మరియు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం సంయుక్తంగా శనివారం తిరుపతిలో నిర్వహించిన...
Slider చిత్తూరు

అధికార పార్టీ ఎమ్మెల్యే తీరుపై మంత్రి విమర్శ

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానంలో తనకు జరిగిన అవమానంపై వ్యాఖ్యానించిన వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు గీత దాటి...
Slider చిత్తూరు

కులాలకతీతంగా కలసికట్టుగా వైకాపాను తరిమికొడదాం..

Satyam NEWS
రాజ్యాంగాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని  అవమానించే విధంగా గత ఎంపీ బై ఎలక్షన్ నుండి నేటి ఎమ్మెల్సీ ఎలక్షన్ వరకు బస్సులలో దొంగ ఓటర్లను తీసుకువచ్చి..  అరాచక పాలన కొనసాగిస్తున్న..  వైకాపా ప్రభుత్వం భారత దేశ...
Slider చిత్తూరు

గంగమ్మ ఆలయంలోని పురాతన స్తంభాలను పునర్నిర్మించాలి

Satyam NEWS
తిరుపతి లోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా బయటపడ్డ 16 వ శతాబ్దపు”మహా మండప స్తంభాలను” తిరిగి ఆలయ ప్రకారం లోపల పునర్నిర్మాణం చేసి భవిష్యత్ తరాల వారికి ఆలయ నిర్మాణ...
Slider చిత్తూరు

మునిరాజమ్మకు చంద్రబాబు రూ.5 లక్షల సాయం

Satyam NEWS
చిత్తూరు జిల్లాకు చెందిన బలహీన వర్గాల మహిళ మునిరాజమ్మ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో...
Slider చిత్తూరు

గందరగోళం సృష్టించిన 22 A: అధికారులపై చర్య తీసుకోండి

Satyam NEWS
ఏకపక్ష నిర్ణయం తీసుకుని నగర ప్రజలను మానసికంగా మనోవేదనకు గురిచేసిన టీటీడీ ఎస్టేట్ అధికారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీ ప్రాపర్టీ...
Slider చిత్తూరు

తిరుపతిలో “కుక్క కాటుకు” మందేది ?

Satyam NEWS
తిరుపతి నగరంలో వీధి కుక్కలను (గ్రామ సింహాలను) కట్టడి చేయడంలో నగరపాలక సంస్థ పాలకులు,అధికారులు చేతులెత్తేశారని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. నగరపాలక సంస్థలో వెటర్నరీ డాక్టర్ పోస్టు...
Slider చిత్తూరు

శ్రీనివాస సేతు మూడవ దశ పనులు త్వరితగతిన పూర్తి

Satyam NEWS
శ్రీనివాస సేతు మూడవ దశలో నిర్మాణంలో ఉన్న దాదాపు 6 స్టీల్ గర్డర్ లను రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుని ఏప్రిల్ 15వ తేదీ లోపు  అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో...