28.7 C
Hyderabad
April 28, 2024 03: 12 AM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

చిత్తూరు జాతీయ రహదారిపై నలుగురి మృతి

Satyam NEWS
చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారని తెలిసింది. మృతులంతా కడప జిల్లా రాయచోటికి చెందిన వారుగా తెలుస్తోంది. కలకడ  మండలం,...
Slider చిత్తూరు

బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం

Satyam NEWS
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన NRC CAB బిల్లును వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లా వరదయ్యపాళ్ళెం లో ముస్లింలు నిరసనకు దిగారు. చెన్నై నుంచి తిరుపతికి వెళుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణను కలిసి వారు వినతిపత్రం...
Slider చిత్తూరు

తిరుపతిలో ఒక రౌడీషీటర్ దారుణ హత్య

Satyam NEWS
తిరుపతి లో రౌడీ షీటర్ బెల్టు మురళిని దారుణంగా హత్య చేశారు. లీలామహల్ సమీపంలోని ఎస్ కే పాస్ట్ వద్ద రోడ్డు పై అతికిరాతకంగా అతడిని నరికి చంపారు. మొత్తం 8 మంది కలిసి...
Slider చిత్తూరు

హెల్మెట్ ధరించి ప్రాణం కాపాడుకోండి

Satyam NEWS
హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం ర్యాలీని తిరుపతి జిల్లా యస్.పి డాక్టర్ గజరావు భూపాల్ అలిపిరి గరుడ సర్కిల్ నుండి జెండా ఊపి ప్రారంబించారు. ఈ సందర్భంగా జిల్లా యస్.పి మాట్లాడుతూ ద్విచక్ర...
Slider చిత్తూరు

ఘోరం: మైనర్ బాలికపై ఇద్దరి అత్యాచారం

Satyam NEWS
లిఫ్ట్ ఇస్తామని నమ్మించిన ఇద్దరు దుర్మార్గులు ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేశారు. తిరుపతి సమీపంలో ముళ్ళపూడిలో వద్ద ఈ ఘోరం జరిగింది. తిరుపతి రూరల్ మండలం, బ్రహ్మణపట్టుకు చెందిన వెంకటేష్, పద్మావతిపురంకు చెందిన...
Slider చిత్తూరు

అమ్మాయిలను ఏడిపించిన వారిని వదిలేది లేదు

Satyam NEWS
చిత్తూరు జిల్లాలో మరో ఆసక్తి కరమైన సంఘటన జరిగింది. బి.కొత్తకోట గట్టు లో తొమ్మిది తరగతి విద్యార్థిని పట్ల కొందరు యువకులు అసభ్య ప్రవర్తన చేయడంతో ఆ యువకులను గ్రామస్థులు చితకబాదారు. గతంలో కూడా...
Slider చిత్తూరు

కాలభైరవుడి ఆలయంలో క్షుద్రపూజల కలకలం

Satyam NEWS
పవిత్ర ఆలయంలో క్షుద్రపూజలు జరిపితే? ఆ క్షుద్ర పూజలకు ఆలయ సిబ్బందే సహకరిస్తే? ఇలాంటి ఘోరం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి సమీపంలోని వేడంలో కొలువైన కాలభైరవ ఆలయంలో జరిగింది. కొంతమంది తమిళులు కాలభైరవ ఆలయంలో...
Slider చిత్తూరు

అభియోగాలు నిరాధారం అంటున్న SKIIT ప్రిన్సిపాల్ రజనీకాంత్

Satyam NEWS
స్కిట్ పై లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రిన్సిపాల్ రజనీకాంత్ తెలిపారు. ఈ కళాశాలలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు  G.సరోజిని, S.నరసింహారావు, M.విజయలక్ష్మి, P.ఉమామహేశ్వరి, P.రవికిరణ్, A.లక్ష్మినారాయణ లు దొంగ డిగ్రీలు సంపాదించారని నిరాధారమైన...
Slider చిత్తూరు

తిరుమల కొండపై రాజ్యమేలుతున్న దళారులు

Satyam NEWS
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని భక్తులకు దూరం చేసే కుట్ర జరుగుతున్నదని టీటీడీ మాజీ సభ్యుడు ఏ వి రమణ ఆరోపించారు. భగవంతునికి,  భక్తులకు అనుసంధానంగా ఉంటామన్న వైకాపా ప్రభుత్వం ఇప్పుడు శ్రీనివాసుడుకి భక్తులకు...