42.2 C
Hyderabad
April 30, 2024 16: 43 PM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

శ్రీవారి పాదాల చెంత తిరుపతి 893 వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు

Satyam NEWS
శ్రీవారి పాదాల మండపం వద్ద శుక్రవారం తిరుపతి స్థానిక హక్కుల పోరాట సమితి మరియు టిటిడి ఉద్యోగస్తుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన తిరుపతి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని నవీన్ కుమార్ రెడ్డి ప్రసంగించారు....
Slider చిత్తూరు

వైసీపీ వారు దాడి చేసినా కేసు లేదు.. నా వెంటపడతారేం

Satyam NEWS
వైసీపీవారు 20 మంది రాళ్లు తీసుకొని దాడి చేయడానికి కత్తులు, రాళ్లతో సిద్ధంగా వున్నా.. కేసులు లేవు. లోకేశ్ మాత్రం స్టూల్ ఎక్కి మాట్లాడితే కేసులు పెడుతున్నారు అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన...
Slider చిత్తూరు

వ్యభిచార గృహం నడుపుతున్న మహిళాఎస్ఐ తల్లి తమ్ముడు

Satyam NEWS
వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఒక మహిళా ఎస్ ఐ తల్లి, తమ్ముడిని తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. ఆ మహిళా ఎస్ఐకి ఏడాది కిందట వివాహం కావడంతో ఆమె భర్తతో వేరుగా జీవిస్తోంది. ఆమె...
Slider చిత్తూరు

చంద్రప్రభ వాహ‌నంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి

Bhavani
శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన శుక్రవారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు చంద్రప్రభ వాహ‌నంపై నర్తనకృష్ణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే...
Slider చిత్తూరు

రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడికి ఆర్థిక సాయం

Bhavani
చిత్తూరు జిల్ల నగరి కి చెందిన ఒక వ్యక్తికి క్యాన్సర్ సోకినట్లు తెలియడంతో రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ఆర్ధిక సాయం చేసింది. వడమాలపేట దాసరి వీదికి చెందిన తులసి తనకి క్యాన్సర్ సోకిందని రాంప్రసాద్...
Slider చిత్తూరు

రాయలసీమకు శాపంగా అప్పర్ బద్ర ప్రాజెక్ట్

Bhavani
కర్నాటక ప్రభుత్వం చేపడుతున్న అప్పర్ బద్ర ప్రాజెక్ట్ రాయలసీమను మళ్లీ రాళ్ల సీమగా మారుస్తుందని అందుకే ఆ ప్రాజెక్టును అడ్డుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ ప్రాంత...
Slider చిత్తూరు

మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూత

Satyam NEWS
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కూతుహలమ్మ మరణించారు. వృతరీత్యా డాక్టర్ గా పని చేస్తున్న ఆమె 1978 లో కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థి గా చిత్తూరు...
Slider చిత్తూరు

రాయలసీమ నీటి కోసం సంఘటితంగా పోరాటం చేద్దాం

Satyam NEWS
రాయలసీమలోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సిద్దేశ్వరం వద్ద కృష్ణా నదిపై కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఐ కానిక్ (తీగల) వంతెనకు బదులు “బ్యారేజ్ కం బ్రిడ్జి” నిర్మాణం చేపట్టాలని రాయలసీమ పోరాట సమితి...
Slider చిత్తూరు

వేదం మొబైల్స్ లో కొత్త బ్రాండ్ల ఆవిష్కరణ

Bhavani
తిరుపతి సెంట్రల్ పార్క్ లోని “వేదం మొబైల్స్” లో NEW OPPO Reno8 T5G మొబైల్ లాంచింగ్ కార్యక్రమానికి నవీన్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని న్యూ మొబైల్ ను లాంచ్ చేసి వేదం...
Slider చిత్తూరు

టీటీడీ ఎస్వీబీసీ సలహదారుగా జర్నలిస్టు దుర్గ

Bhavani
తిరుమల తిరుపతి దేవస్ధానం ( టీటీడీ ) ఆధ్వర్యంలోని ఎస్వీబీసీ సలహదారుగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గ బాధ్యతలు స్వీకరించారు. తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో నేడు ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. గత 26 సంవత్సరాల...