కడప జిల్లాలో దోస పంట సాగుచేసిన రైతులను తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. శుక్రవారం పాత కడప పొలం పల్లె గ్రామాల్లో...
కడప జిల్లా రాజంపేట మండలం బసినాయుడు గారిపల్లె గ్రామ సరిహద్దులను గురువారం గ్రామస్తులు మూసివేశారు. రోడ్లపై చెట్లువేసి గ్రామస్తులు తమ గ్రామానికి ఎవరూ రావద్దని ప్రకటించారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు కరోనా కట్టడి...
కడప జిల్లా రాజంపేట పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద శ్రీ కాంత్ ఫోటో స్టూడియో అధినేత శ్రీధర్ కరోనా మహమ్మారి మూలంగా ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఆహార పొట్లాలు పంపిణీ...
అజ్మీర్ నుంచి వచ్చిన ఐదుగురు కుటుంబ సభ్యులకు గురువారం నందలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరంతా కడప జిల్లా నందలూరు లో అరవపల్లె కు చెందిన వారు. వారి నుంచి ముందస్తు...
కరోనా లాక్ డౌన్ కర్ఫ్యూ తో కడప జిల్లా రాజంపేట లోని కూరగాయలు దుకాణాల ముందు గురువారం జనాలు క్యూ కట్టారు. సోషల్ డిస్టెన్సింగ్ అమలు చేయడంలో భాగంగా మునిసిపల్ అధికారులు గడులు ఏర్పాటు...
తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది ప్రతి ఏటా ఆలయాల సందర్శన, ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం తో ఎంతో వేడుకగా నిర్వహించేవారు. అయితే శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉగాది కళ తప్పి...
కడప జిల్లాలో అరటి, దోస, కర్భుజ రైతులు పండించిన పంటను అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోయారని రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు అన్నారు. రైతులు ఎకరానికి కనీసంగా లక్ష రూపాయలు నష్ట...
కడప జిల్లా రాజంపేటలో బుధవారం లాక్ డౌన్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కే.కే.ఎన్.అన్బురాజన్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ వ్యాపారస్తులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ పాటించాలని...
కడప జిల్లా రాజంపేట ఆర్డీవో ధర్మా చంద్రారెడ్డి తన కార్యాలయంలో మంగళవారం కరోనా లాక్ డౌన్ కర్ఫ్యూ పై మీడియా తో మాట్లాడారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం...
కడప జిల్లా రాజంపేట డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా పాటు భారతదేశంలో కి కరోనా వ్యాప్తి చెందిందని,...