ప్రతి ఒక్కరికి ఆన్లైన్ అకౌంట్ ద్వారా వెయ్యి రూపాయలను రేపట్నుంచే జమచేయాలని కడప జిల్లా జమ్మలమడుగు కు చెందిన మాజీ మంత్రి బిజెపి నేత ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు. తన నివాసంలో మంగళవారం మీడియా...
ఈ నెల 14, 15, 16 వ తేదీలలో ఢిల్లీలోని నిజాముద్దీన్ లోని మార్కజ్ లో జమాత్ లో ఇస్తమా జరిగిందని దీనికి దేశ వ్యాప్తంగా 2 వేల మంది హాజరయ్యారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
పాత్రికేయులంటే కరివేపాకు లాంటి వారు. వాసనకే కానీ తినడానికి కాదు అంటున్నారు కడప జిల్లా అధికారులు. కరోనా వైరస్ నేపథ్యంలో అహర్నిశలూ ప్రజలను చైతన్య పరుస్తూ, తప్పుడు సమాచారం కాకుండా సరైన సమాచారం ఇస్తూ...
కడప జిల్లా రాజంపేట చిత్రకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యం లో సోమవారం రాజంపేట పట్టణం లోని ముఖ్య కూడళ్లలో కరోనా సందేశాలను వినూత్నమైన రీతిలో రోడ్ల పై రాసి ప్రజలకు జాగృతం చేశారు. కరోనా...
కరోనా మహమ్మారి నివారణ లో భాగం గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాలు దాటి వస్తున్న వారిని ప్రత్యేక వైద్య పరీక్షలు చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినా ఫలితం కనిపించలేదు. వైద్య పరీక్షలకు...
కడప జిల్లా రాజంపేట పట్టణంలో ఆదివారం రేషన్ బియ్యం, కందిపప్పు పంపిణీ చేపట్టగా జనం తెల్లవారు జాము నుంచే రేషన్ షాపుల ముందు బారులు తీరారు. దీనితో నిత్యావసర దుకాణాల ముందు ప్రజలు సోషల్...
కరోన వ్యాధి నివారణకు కృషి చేస్తున్న పోలీస్ సిబ్బంది కి, వైద్య సిబ్బందికి, శానిటేషన్ సిబ్బంది కి, యన్.సి.సి. విద్యార్థులకు కడప జిల్లా రాజంపేట మాజీ శాసనసభ్యుడు, రోటరీ క్లబ్ ఆఫ్ అన్నమయ్య అధ్యక్షుడు...
ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం మూకుమ్మడిగా బయటకు రాకుండా నిత్యావసర సరుకులు ప్రతి ఇంటికి హోమ్ డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తున్నామని కడప జిల్లా రాజంపేట పురపాలక సంఘం కమిషనర్ యం.రాజశేఖర్ తెలిపారు. శనివారం నాడు...
కడప జిల్లా నందలూరు మండల కేంద్రం కడప చెన్నయ్ నేషనల్ హైవే ప్రక్కన కన్యక చెరువు లో శుక్రవారం రాత్రి మద్యం డంప్ బయటపడింది. ఈ సమాచారం పోలీసులకు చేరడంతో తక్షణమే అక్కడకు చేరుకుని...
కడప జిల్లా రాజంపేట పట్టణ సీఐ శుభకుమార్ ఉస్మానగర్ లో విధినిర్వహణ లో భాగంగా కాలుకు గాయం అయ్యింది. గురువారం రాత్రి కరోనా లాక్ డౌన్ లో భాగంగా పోలీసు కవాతు నిర్వహిస్తుండగా, గుంతలో...